సైబర్ దోపిడీ నుంచి ఎస్బిఐ రక్షణ
పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) సైబర్ నేరగాళ్లు, ఆధునిక టెక్నాలజీని, అమాయకుల సొమ్ము దోచుకోవడానికి అడ్డదారుల్లో వాడుతున్నారు. ఖాతాదారుల, బ్యాంకు ఖాతాల్లో నుంచి అనేక మోసపూరిత మార్గాల్లో సొమ్ము దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు, ఏడాదికి,లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఇతర మార్గాల్లో సొమ్ము రికవరీ పొందడానికి చేస్తున్న మార్గాలు ఉన్నా, జాప్యం అవటం, సామాన్యులకు ఆ విధానం కూడా తెలియక పోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ తరహా మోసాల నుంచి తన ఖాతాదారులను రక్షించుకునే…