Telugu News Power

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా గోపీమూర్తి.

యలమంచిలి:మే,5(తెలుగు మూవీస్ పవర్.కాం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తన స్వగ్రామైన నార్నిమెరక పంచాయతీ గమల్లపేటలో అంబేద్కర్ విగ్రహానికి, దివంగత టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుపిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, రాష్ట్ర బాధ్యులు రామానుజ రావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయప్రభ సిఐటియు…

Read More

పోతనకు బహుమతి తెచ్చిన “జయహే”.

గుంటూరు/పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో, ప్రముఖ సినీ,నాటక రచయిత, పాలకొల్లుకు చెందిన వీర పోతన రచించిన “జయహే” నాటిక ప్రధమ బహుమతి గెలుచుకుంది. గుంటూరు, కొలకలూరు నాటక పరిషత్ వారు ఈనాటికి పోటీలు నిర్వహించారు. పోతనకు 20వేల నగదు బహుమతి, షీల్డ్ ఇచ్చి పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గోపరాజు రమణ, విజయ్, పలువురు నాటకరంగ పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ ప్రముఖులు,నటీనట సమాఖ్య…

Read More

ధర్మ రావు ఫౌండేషన్, అగ్ని బాధితులకు సాయం.

పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరు గ్రామంలో అగ్ని బాధితులకు ధర్మారం ఫౌండేషన్ వారు మంగళవారం సాయం అందజేశారు. మూడు కుటుంబాల వారు ఈ అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులయ్యారు. వీరికి 26 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఆకుల ధనలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

మద్యం షాపులో అగ్ని ప్రమాదం. రూ. 1.40 కోట్ల మద్యానికి ముప్పు.

యలమంచిలి:మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాలంపూడి గ్రామంలో బూన్ వైన్స్ షాపులో అగ్నిప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో తమకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా గుర్తించినట్టు నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మంగళవారం తెలియజేశారు. ఈ షాపులో రూ. 1.40 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో 90 శాతం వరకు సరుకు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న కూడా ఉన్నా కూడా కొంత…

Read More

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు….

Read More

ఒక్క పూట మాత్రమే కుళాయినీరు. -పురప్రజలు సహకరించాలి కమిషనర్ విజయ సారధి.

పాలకొల్లు: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్). ఈనెల 8 నుంచి ఒక్క పూట మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా జరుగుతుందని పొరపాలక సంఘ కమిషనర్ విజయ సారథి మంగళవారం ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం గం. 6 నుంచి గం.7 వరకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాయంత్రం పూట నీటి సరఫరా జరగదని వెల్లడించారు. రైతులకు అవసర మైన సాగునీటి సరఫరా కోసం కాలువల తవ్వకం, వంతెనల నిర్మాణం వంటి పనుల వల్ల కాలువలకు నీటి సరఫరా…

Read More

కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆయుర్వేద వైద్య సేవల శిబిరం కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశీయ ఆయుర్వేదం పట్ల ప్రజలు అనిపించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్,బీపీ, చర్మరోగాలకు కీళ్లవ్యాధులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ వైద్య సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందిస్తున్న సేవలు గురించి కలెక్టర్ కు డాక్టర్…

Read More

మహా మౌనసంకల్పనికి, శిరస్సు వంచిన ఎవరెస్టు శిఖరం!!!

జనరల్ డస్క్: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవికి, పరమార్థం నిర్దేశించి పంపుతాడు దేవుడు. దైవం కూడా మానవుడిలా అప్పుడప్పుడు, తప్పులు చేయడం సహజంమేనేమో! ఆ తప్పును దిద్దుకోవటానికి, మరో రూపంలో శక్తియుక్తులు ప్రసాదించటం కూడా విధి లీల. అలాంటి, వరం అందుకున్న, అన్నమనీడి దైవ వెంకట సత్యనారాయణ కథే ఇది. చూపులకు ఎక్కడ కనపడని లోపం, మనసు నిండా వజ్ర సంకల్పం, గుండె నిండా నింపుకొన్న ధైర్యం ఉన్న…

Read More

ప్రపంచ తెలుగు ఖ్యాతికి ప్రతీక దాసరి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ తెలుగు ఖ్యాతికి దాసరి నారాయణరావు ప్రతీకని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దాసరి నారాయణరావు 79వ జన్మదినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర గల దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. వంగ నరసింహారావు,యర్రం శెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…

Read More

ఆడపిల్లే కదా అనుకోవద్దు, అవకాశం ఇస్తే వారికి ఆకాశమే హద్దు. -తల్లులకు మంత్రి నిమ్మల హితవు.

పాలకొల్లు: మే, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆడపిల్లే కదా అని బాలికలపట్ల వివక్ష చూపరాదని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తల్లులకు హితవు పలికారు. పూలపల్లి, ఆగర్రు, వెలివిలి గ్రామాల 8,9, 10 తరగతుల విద్యార్థులకు స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీఎల్ ఇండియా లిమిటెడ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ నిధులతో ఆదివారం జరిగిన ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…

Read More