బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.
పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ…