Skip to main content

Telugu News Power

బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.

పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ…

Read More

సారథుల సమాచార సేకరించిన నర్సాపురం జనసేన

​భీమవరం: జులై, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ” స్థానిక టౌన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఈ వివరాల సేకరణ చేపట్టారు. చివరి రోజు నర్సాపురం…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులు145, రూ.1.17 కోట్ల సహాయం.

పాలకొల్లు: జూలై,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద మధ్యతరగతి ప్రజల అనారోగ్య పరిస్థితులు పట్ల మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అందకుండా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 450 మంది లబ్ధిదారులకు రూ. 1.17 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఒక్కరోజులోనే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ కార్యక్రమం చేశారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు….

Read More

రైతే ధర నిర్ణయించే రోజు రావాలి. -మంత్రి నిమ్మల ఆకాంక్ష

పాలకొల్లు: జులై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉత్పత్తి చేసిన దాని ధరను ఉత్పత్తి చేసిన వారే నిర్ణయిస్తారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి నిమ్మల ఆదివారం అధికారిక విధులకు సెలవు కావడంతో, తన రొయ్యల క్షేత్రం లో, మేత కలపడం దగ్గర నుంచి రొయ్యల పట్టుబడి వరకు వివిధ వివిధ కార్యకలాపాలలో శ్రామికులతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా…

Read More

గౌరవ వేతనం విడుదల చేయాలి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మంత్రి నిమ్మలకు వినతి.

యమంచిలి: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలను విడుదల చేయించాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు వినతిపత్రం శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తమకు 2024 నుంచి ఇంత వరకు ఎం. పి. టి. సి. ల గౌరవ వేతనాలు రావటం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి…

Read More

అబ్బిరాజుపాలెం రేవు పాట వాయిదా.

యలమంచిలి: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం సోంపల్లి మధ్య పడవలు నడుపుకోవటానికి శనివారం జరగవలసిన రేవు పాట వాయిదా పడింది. ఈ రేవు పాట గడువు గత నెల 30తో ముగిసింది. అప్పటినుంచి పడవలు నడుపుకోవటానికి అధికారిక ఉత్తర్వులు లేవు. అనధికారికంగా రేవు నిర్వహిస్తున్నట్టుస్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా రక్షించాలని…

Read More

అల్లూరి ఆశయాలు ముందు తరాలకు అందిస్తాం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జులై, 4( తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లూరి ఆశయాలను ముందు తరాలకు అందించడానికి కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129 జయంతి ఉత్సవాలు స్థానిక పెనుమత్స సత్యనారాయణ రాజు, సూర్య పద్మావతి క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రతికితే అల్లూరి సీతారామరాజుల బతకాలని అనిపించేలా అల్లూరి సీతారామరాజు చరిత్ర…

Read More

బడుగులకు అండ రంగా. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన రంగారావు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కొనియాడారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, కాపుల ఆరాధ్య దైవం, ఊరు ఊరులో విగ్రహాలు గల మహా నాయకుడు వంగవీటి మోహన రంగారావు 79 వ జయంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద గల రంగా నిలువెత్తు…

Read More

జే ఎస్ డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

కడప:జూలై,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. జే ఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్’ శంకుస్థాపన సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగు. ప్రధాని​2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఒక ప్రయత్నం.ప్రధాని…

Read More

విశ్వనట చక్రవర్తి ఎస్ వీ ఆర్.

జనరల్ డెస్క్:జూలై, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు వెండితెర ‘విశ్వనట చక్రవర్తి’ ఎస్వీ రంగారావు జయంతి ప్రత్యేక కథనం. ​తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటులు వచ్చారు, వెళ్లారు. కానీ, కొందరు మాత్రమే కాల గర్భంలో కలిసిపోకుండా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు, అభినయ సామ్రాజ్యానికి ఏకైక అధిపతి — సామర్ల వెంకట రంగారావు. సినీ లోకం ఆయనను సాదరంగా ‘ఎస్వీఆర్’ అని పిలుచుకుంటుంది. ఆయన జయంతి (జూలై 3)…

Read More