పాలకొల్లుకు రోటరీ గవర్నర్ పదవి.
విజయవాడ/పాలకొల్లు: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అత్యంత ప్రతిష్టాత్మకమైన రోటరీ గవర్నర్ పదవి పాలకొల్లుకు చెందిన ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ ను వరించింది. విజయవాడలో ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు ఈ మేరకు మాంటిసోరి వాసు ముందుగానే సూచన ఇచ్చారు. డాక్టర్ సంజయ్ సుదీర్ఘ కాలంగా రోటరీ క్లబ్ కు విశేషాలు అందిస్తూ గుర్తింపు పొందారు. పాలకొల్లులో ప్రతిష్టాత్మకమైన…