యమంచిలిలో మేడే వేడుకలు
యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ…