Telugu News Power

యమంచిలిలో మేడే వేడుకలు

యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ…

Read More

పెన్షన్ రోజే పెద్ద పండుగ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెన్షన్ రోజే, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మూడు పండగలు కలిసిన పెద్ద పండుగని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధాప్య పెన్షన్ రూ. 2 ల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. గత జగన్…

Read More

సమాజ అభివృద్ధికి శ్రామికులే సారధులు. -రిక్షా రాముడు గా మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజ అభివృద్ధికి శ్రామికులే సారుధులని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మేడే అన్ని పండగల కంటే పెద్ద పండగన్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్ధంగా పని చేసే శ్రామిక లోకం శ్రమ, సేవలు మనం పొందే ప్రతి వస్తువు…

Read More

యలమంచిలి ఎస్సై గురవయ్య సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అధికారులు.

భీమవరం: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి ఎస్సై కే.గురవయ్య విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇంతవరకు ఆ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు. ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని ప్రజలు, పార్టీల వారు చర్చించుకుంటున్నారు. స్థానిక బూరుగుపల్లి గ్రామంలో ఈ నెల 16న నూకాలమ్మ జాతరలో జరిగిన భయానక ఘర్షణ దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడ్ని…

Read More

గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి సంబంధించి కనీస అవసరాలైన రక్షిత మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు సరఫరా చేయటానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మి అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి ఎన్ ఎస్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్…

Read More

భూ సేకరణలో రూ. 1,140 కోట్ల భారీ స్కాం. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్.

అమరావతి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశించాలని విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు సమర్పించింది. గత ప్రభుత్వాలలో జగనన్న కాలనీలు నిర్మించడానికి భూసేకరణ జరిగింది. భూ సేకరణ ధర అర్జెంటు రేటు కంటే ఎక్కువ చెల్లించడం, ఊరికి దూరంగా, కొన్నిచోట్ల అసలు అవసరం లేకుండా భూసేకరణ జరిగినట్టు గుర్తించారు….

Read More

ప్రిన్సిపల్ ‘తిరు వీధుల’కు ఘనంగా వీడ్కోలు.

పాలకొల్లు: ఏప్రిల్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో, గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి పదవీ విరమణ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థుల సంఘటితమై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. అధ్యక్ష ప్రసంగంలో వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రాజరాజేశ్వరి నాయకత్వంలో కళాశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ఆమె క్రమశిక్షణ, కృషి,…

Read More

డిగ్రీ 1వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల ప్రభంజనం.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన 1వ సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 80శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిదంన్నారు. విద్యార్థులు 9.2 నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 46మంది. కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక…

Read More

కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటిక పోటీలు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన, ప్రతిష్టాత్మకమైన కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటికోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నాటక పరిషత్తుల నిర్వహణ మోయలేని భారమై, అనివార్యంగా మూసి వేయవలసిన పరిస్థితుల్లో కూడా కొంతేరు నాటక పరిషత్ నిర్విఘ్నంగా కొనసాగటం తో కళా రంగంలో కొంతేరు తన కీర్తి పతాకను ఎగురవేసింది. ఇక్కడ కళాభిమానులు, కళాకారులకు పంచభక్ష పరమాన్నాలు వడ్డించకపోయిన, తమకున్న దానిలో ప్రేమాభిమానాలు పంచుతూ, అతిధి మర్యాదలు చేయటం, ఇక్కడ…

Read More

మానవ కంకాళాన్ని సాక్ష్యంగా బ్యాంకు కు తెచ్చిన గిరిజనుడు. మానవత్వమా ఎక్కడ నీచిరునామా?

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్. కామ్) చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివాం, విక్రమార్కుడు శవాన్ని తన భుజంపై మోస్తూ వెళుతూ ఉంటే, బేతాళుడు చెప్పిన కథలో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పలేకపోతే విక్రమార్కుని తల వెయ్యి ముక్కలవుతుంది. ఇది ఆనాటి జానపద కథ. నేటి విక్రమార్కుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, తన భుజాలపై అది శవమా, మానవ కంకాళమా అన్నట్టుగా…

Read More