Telugu News Power

దొడ్డిపట్ల రేవు పాట ఖరారు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) దొడ్డిపట్ల-కనకాయలంక రేవు పాట బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జెడివి ప్రసాద్ నిర్వహించారు. ఈ వేలం లో పాల్గొన్న చేగొండి వీర వెంకటరమణ అత్యధిక ధర చెల్లించడానికి టెండర్ వేశారు. ఈ వేలం ప్రకారం 11 నెలలకు గాను, రూ. 3.82 లక్షలు మండల పరిషత్ కు ఆదాయం వస్తుంది. గత నెళ్ళాలుగా ఈ ఫెర్రీ పాట వాయిదా…

Read More

మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్,28(తెలుగు న్యూస్. కామ్) సాధారణంగా ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగులుతాయి. కానీ అది స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు విషయంలో మాత్రం శాసనంగా అమలవుతుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల పర్యటనలో గూగుల్ పెద్దింట్లకు ఇచ్చిన మాట మంత్రి నిలబెట్టుకున్నారు. స్థానిక బ్రాడీపేట రెండో వీధిలో శిథిలావస్థలో ఉన్న ఆమె ఇంటిని చూసి, మంత్రి చెలించి పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు…

Read More

ఉపాధ్యాయులపై కేసు కొట్టివేత.

విజయవాడ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం2022, ఏప్రిల్ 25న చేపట్టిన ఛలో సిఎంఓ కేసు మంగళవారం నా ఇస్తాను కొట్టి వేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 65మంది యు.టి.యఫ్. నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు సుమారు 4 ఏళ్లుగా నడచింది.ఈ కేసు అక్రమమని ప్రభుత్వం గుర్తించి, కేసు ఉపసంహారించుకున్న నేపథ్యంలో యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు విజయవాడ…

Read More

శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సాయికుమార్ రాయలు మృతి.

పెనుగొండ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ, నూరు బలిజ క్షత్రియ సింహాసనులైన, పెనుగొండ సంస్థానాదీశులు శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు మంగళవారం స్వర్గస్తులయ్యారు. శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం, వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ, అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన…

Read More

గూగుల్ భారీ ప్రాజెక్టుకు విశాఖలో శంకుస్థాపన.

గూగుల్ భారీ ఏఐ హబ్‌కు శ్రీకారం – విజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖపట్నం: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి రానుంది. ఈ గూగుల్…

Read More

మండల పరిషత్ సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష.

యలమంచిలి: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం, అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి అందకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయ లోపం…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వారి చలివేంద్రాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ధర్మారావు ఫౌండేషన్ వారి సేవ కార్యక్రమాల్లో భాగంగా, మూడు రద్దీ ప్రదేశాల్లో మజ్జిగ చలివేంద్రాలు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ప్రారంభించారు. వివిధ కారణాలతో పట్టణానికి వచ్చే బాటసారులకు వేసవి తీవ్రత దృష్ట్యా దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్, పెద గోపురం, ఛాంబర్స్ కాలేజీ ఆర్చ్ దగ్గర ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి…

Read More

ఇంధన కొరత తీర్చకపోతే ఉద్యమిస్తాం. వైయస్సార్ సిపి ఇంచార్జ్ గుడాల గోపి.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్…

Read More

ఇంధన కొరత లేకుండా చూడాలి. -అధికారులకు మంత్రి ఆదేశాలు

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెట్రోలు, డీజిల్ ఇంధన కొరత లేకుండా చూడాలని,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులుమంత్రి నిమ్మల రామాల రామానాయుడు ఆదేశించారు. జిల్లా అధికారులతో మంత్రి ఇంధన కొరతపై టెలికాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ప్రస్తుత ఇంధన కొరతకు సంబంధించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత వరి కోతలు ముమ్మరంగా ఉన్న సందర్భంగా, రైతులకు, ఆక్వా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. కొన్ని ఏజెన్సీల సరఫరా పూర్తిస్థా యి చేయకపోవడం వల్ల, విద్యుత్…

Read More

ట్రోలింగ్ మధ్య టాప్ ర్యాంక్: ఓ బాలిక ధైర్యం

అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచి నిగం అనే…

Read More