Telugu News Power

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నాను. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకున్న అవకాశాలన్నీ, వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కోసమే వినియోగిస్తున్నానని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక బి.ఆర్.అంబే బాలికలు, ఎంఎంకెఎన్ఎమ్ విద్యార్థులకు 250 సైకిళ్ళు ఉగాది రోజున ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి…

Read More

రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

అమరావతి: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) రంజాన్ పండుగ గురించి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. రంజాన్ సెలవు,మార్చి 21,శనివారం రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. గతంలో ఈ సెలవు మార్చి, 20న నిర్ణయించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఆంగ్ల పరీక్ష,పరీక్ష ఏప్రిల్ 2, కి వాయిదా వేశారు.చంద్ర దర్శనం ఆధారంగా ముస్లిం మత పెద్దలు సూచన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది.

Read More

వేప చెట్టుకు ఏమైంది?

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) హిందువులకు నా మాటకొస్తే అన్ని మతాల వారికి ఎంతో ముఖ్యమైన ఔషధ వృక్షం. వేప చెట్టుకు, రావి చెట్టుకు వివాహం చేస్తే పిల్లలు పుడతారని కూడా హిందువుల నమ్మకం.చెట్టు ఆకులు, గింజలు, కలప అన్ని ఉపయోగకరమైనవి. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఆకులకు ఎంతో విశిష్టత ఉంది. అనేక శారీరక రుగ్మతలకు పూతగా వాడతారు. చక్కెర వ్యాధికి లేచిగుళ్ళు తింటారు. అమెరికాలో దంత దావణానికి వాడే వేప పుల్ల ఖరీదు 75…

Read More

ఉప ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు.

విజయవాడ: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ పండుగలో అర్థం పరమార్థం ఉంటుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన కుటుంబ ప్రేమానురా రాగాలు కలయిక పండుగలన్నారు. తెలుగు వార్తలు పండగ ఉగాది, వసంత రుతువు ఆగమనంతో కలిసి రావటం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనదన్నారు. పరాభవ నామ సంవత్సరం, జాగ్రత్తగా ఉండాలని, పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెప్పారన్నారు. సందర్భంగా, తెలుగు వారందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని…

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉగాది సందర్భంగా రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ…

Read More

మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం

భీమవరం; మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి మరణించిన కుటుంబాల వారికి కలెక్టర్ కార్యాలయం,జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్, మరణ పరిహారం చెక్కులు బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు. జుత్తిగ గ్రామానికి చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి రూ.11.98 లక్షలు, సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ కుటుంబానికి రూ.17.25 లక్షలు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం…

Read More

దివ్యాంగ శక్తి పథకం పాలకొల్లు ప్రారంభం.

పాలకొల్లు: మార్చి,18(తెలుగు న్యూస్ పేపర్. కాం) దివ్యాంగ శక్తి పథకం స్థానిక రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు బుధవారం ప్రారంభించారు. జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్ ,కర్నేని గౌరవనీయుడు రోజా రమణి దంపతులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు,…

Read More

దివ్యాంగులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది దివ్యాంగులని, వారి సాధికారిక కోసం, దివ్యాంగ శక్తి 11 ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, మంగళగిరిలో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.ఉగాద,…

Read More

“రైతన్న మీకోసం” పథకం పై ఏఏంసి చైర్మన్ ప్రచారం.

పాలకొల్లు: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) రైతే రాజుగా చేయాలని, కూటమి ప్రభుత్వం సంకల్పించిందని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతన్న మీకోసం పథకం ప్రచారంలో భాగంగా, బుధవారం తిల్లపూడి,మట్టపర్రు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా,రైతులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ ఈ పథకం ఉద్దేశించిందన్నారు. అర్హులైన రైతులందరికీ…

Read More