Skip to main content

Telugu News Power

రికార్డులు బద్దలు కొట్టిన ప్రభుత్వ బడులు. ప్రైవేటు నుంచి లక్ష మంది విద్యార్థులు చేరిక.

అమరావతి: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు 1.06 లక్షల మంది ఏడాది మరలి వెళ్ళినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉన్నాయి. వీటిలో 3,515 పాఠశాలలో గరిష్టంగా 46.13 శాతం ప్రవేశాలు జరిగాయి. విద్యారంగంలో ప్రవేశపెట్టిన వినూత్న విధానాల వల్లనే ఇది సాధ్యమైందని సమావేశంలో నిర్ణయించారు. ఈ…

Read More

ప్రపంచ శస్త్ర చికిత్సకు తొలి వైద్యుడు శుశ్రుతునికి స్కాట్లాండ్ గౌరవం.

జనరల్ డెస్క్: జూన్,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ వైద్యశాస్త్రానికి మూల పురుషుడు, తొలి శస్త్రచికిత్స నిపుణులు శుశ్రుతునికి స్కాట్లాండ్ రాజధాని ఎడింబర్ లో అరుదైన గౌరవం లభించింది. సుమారు 2,600 ఏళ్ల తర్వాత “సర్జరీ పితామహుడు” శుశ్రుతుని ఎడిన్‌బర్గ్‌లోని ప్రపంచపు అత్యంత పురాతన శస్త్రచికిత్స కళాశాలలో భారత వైద్య వారసత్వానికి ఈ గౌరవం దక్కింది. “సర్జరీ పితామహుడు”గా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన శుశ్రుత్‌ను అక్కడ ప్రత్యేకంగా సత్కరించారు.భారత వైద్య చరిత్రకు అంతర్జాతీయ గౌరవం ఈ…

Read More

వాకర్స్ క్లబ్ , రూ.28 వేల ఆర్థిక సాయం.

పాలకొల్లు: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాటివారి కష్టాన్ని ఏదో ఒక రూపం లో పంచుకోవడం ద్వారా సమాజం ఒక కుటుంబం గా మారుతుందని స్థానిక వాకర్స్ క్లబ్, అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం లో అర్చకునిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ వెంకట నాగేంద్ర ప్రసాద్ కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బెంగళూరు లో చికిత్స తీసుకోవలసి ఉంది. ఈ పరిస్థితిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం…

Read More

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రజిని కుమార్.

పాలకొలు, జూన్ 27: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరింఛుకుని శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల, స్థానిక ఈగిల్ క్లబ్, రసాయన శాస్త్ర విభాగం, ఎన్.ఎస్.ఎస్. యూనిట్లు I,II ఎన్.సి.సి. సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ టి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే రజినీకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత…

Read More

దర్శక, నటశిఖరం భాగ్యరాజ్ అస్తమయం.

చెన్నై: జూన్,27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తమిళ చిత్ర పరిశ్రమలో ‘స్క్రీన్‌ప్లే కింగ్’గా వెలుగొందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ (73) జూన్ 27, 2026 శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల యావత్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ​కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భాగ్యరాజ్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తమిళ నాట తన మార్క్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త రికార్డులు…

Read More

గ్రామీణ పాత్రికేయుల శిక్షణా కార్యక్రమం ప్రారంభం.

పాలకొల్లు: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ విలేకరుల వృత్తి శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక కిరణా మర్చంట్ అసోసియేషన్ హాల్లో ప్రారంభమైంది. గ్రామీణ విలేకరుల వృత్తి నైపుణ్యాల పెంపొందించుకోవటానికి పలువురు ప్రముఖులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో, ఆలపాటి సురేష్ కుమార్, దేవగళ్ళ రామకృష్ణ, కుర్రా విజయకుమార్, ఎస్ గురునాథ్, ఎస్ శ్రీనివాసు జీవన్, ముత్యాల శ్రీనివాస్, పలువురు పాత్రికేయులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

Read More

వైసిపి కార్యకర్త ప్రసాదులకు గుడాల గోపి బాసట.

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో గల వైస్సార్సీపీ కార్యకర్త ప్రసాదుల రాము మీద కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపించారు.రాము కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని, పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి హామీ ఇచ్చారు. వీరితో అంగన్వాడీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు. మద్దా చంద్రకళ గారు 11 వ వార్డు ఇంచార్జ్ కోట రత్న రాజు గారు. తాడి…

Read More

మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం. నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు.

జనరల్ డెస్క్: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా బాణాసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్‌తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయింది.ఈ ఘటనపై పోలీసులు నిర్వాహకుడు షోయబ్ ఖాన్‌తో పాటు ఈ ఫీట్ లో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు, క్రేన్ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే…

Read More

భద్రతపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు.

భీమవరం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆదేశాల మేరకు, మహిళలు, చిన్నారుల భద్రతను పోలీసులు నిరంతర ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా, జిల్లావ్యాప్తంగా నియమించబడిన ‘శక్తి టీమ్స్’ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భీమవరం వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసి బస్ స్టాండ్, పాలకోడేరు లోని జెడ్పీ హై స్కూల్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు,…

Read More

ఉపాధి శ్రామికులకు సత్కరానికి మంత్రి నిమ్మల సైకిల్ యాత్ర.

యలమంచిలి/ పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జనవణంలో శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మేడపాడు గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ శ్రామికులకు వస్త్రాలు బహుకరించి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సమయంలో సహకరించిన దాతలకు, స్థానిక నాయకులు నరేంద్ర రాజాలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామం ఆగర్తిపాలెంలో జరిగిన ఉపాధి శ్రామికుల సత్కార కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వారే స్వయంగా విందు భోజనాలు…

Read More