Telugu News Power

టెట్ పరీక్ష పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ఉపాధ్యాయుల పక్షాన పోరాడాలి.

అమరావతి: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయులను కలవరపెడుతున్న టెట్ పరీక్ష రద్దు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయపోరాటం ప్రారంభించాలని జాక్టో డిమాండ్ చేసింది. జాక్టో నాయకులు, కత్తి నరసింహారెడ్డి, నక్క వెంకటేశ్వర్లు, లంకపల్లి సాయి శ్రీనివాస్, బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2010కి ముందు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులను, టెట్ పరీక్ష నుంచి మినహాయించడానికి, న్యాయపరమైన, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలని 7 ప్రముఖ సంఘాల ఐక్యవేదిక జాక్టో…

Read More

పేరు నమోదుకు ఆఖరి అవకాశం

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, పేరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి, 20 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి, వారి పేరుతో జనన ధ్రువ పత్రం పొందటానికి గడువు, ఈ నెల 21తో ముగుస్తుంది. ఇప్పటికీ పేరు నమోదు చేసుకోని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం, జనన మరణ నమోదు కేంద్రం వద్ద వివరాలు అందించి, జనన ధ్రువపత్రం, పేరుతో సహా పొందవచ్చునని,…

Read More

ఎమ్మెల్సీ గోపి మూర్తి సేవలకు గుర్తుగా క్యాలెండర్.

భీమవరం: డిసెంబర్,7(తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సంఘం తరఫున, వినూతన కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ మండల శాఖను ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి అభినందించారు. ఎమ్మెల్సీగా పదవి చేపట్టి, తొలిఏడాది విజయవంతంగా, సేవలుపూర్తి చేసుకున్న సందర్భానికి గుర్తుగా, కాళ్ల మండల శాఖ క్యాలెండర్ రూపొందించారు. తన పేర ముద్రించి, సభ్యులకు కానుకగా ఇస్తున్న క్యాలెండర్ను గోపి మూర్తి స్వయంగా, భీమవరం జిల్లా కార్యాలయం నందు బుధవారం ఆవిష్కరించారు. యుటిఎఫ్ నాయకులు, పి.ఆరోగ్య స్వామి, పి.ఫిలిప్స్…

Read More

త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి

పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య…

Read More

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష పదహారు వేలు

అమలాపురం: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శివశంకర వరప్రసాద్” సినిమా టికెట్ ధర, కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. స్థానిక అమలాపురం, వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు లక్ష 16 వేల రూపాయల వేలంలో ఈ టిక్కెట్టు రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం…

Read More

‘గోపిశెట్టికి’ సన్మానం

పాలకొల్లు: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల జాతీయస్థాయి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కు ఎంపికైన లంకలకోడేరుకు చెందిన గోపిశెట్టి కవిత బేబీని పెన్షనర్లు సత్కరించారు. స్థానిక పెన్షనర్ల భవనం, తమ్మినీడి సుబ్బారావు హాల్లో, మంగళవారం, కార్యదర్శి డాక్టర్ ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వంగ నరసింహా రావు అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా పలువురు, విశ్రాంత ఉద్యోగులు, బేబీని ఆశీర్వదించి, అభినందించారు. ఉద్యోగంలో వచ్చే వడిదుడుకులను…

Read More

మోరి ఫీల్డ్ లో ఓఎన్జిసి బ్లోఅవుట్ మంటలు

న్యూఢిల్లీ:జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) మోరి ఫీల్డ్ లో ఇరుసుమండ వద్ద చోటు చేసుకున్న అడ్వాన్స్ డీప్ ఇండక్షన్ గ్యాస్ లీక్ సంఘటనను, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్,ఓఎన్జిసి విజయవంతంగా నియంత్రించినట్లు ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఓఎన్జిసి పేర్కొంది. ప్రమాదం గుర్తించిన వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చినట్టు ఓఎన్జిసి వెల్లడించింది. ఈ ఘటన సమయంలో సుమారు 600 మీటర్ల పరిధిలో, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు…

Read More

విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకోవాలి – డాక్టర్ బాబ్జి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు గల నైపుణ్యాలు నేర్చుకోవాలని, ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం మైక్రో గ్రీన్ కల్చర్, మరియు ఫ్యాబ్రిక్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మైక్రో గ్రీన్ వంటి మొక్కలు పెంపకం, ఆరోగ్యంతో…

Read More

అమెరికాలో ప్రమాదం పాలకొల్లులో విషాదం

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కొటికలపూడి రాజమోహన్రావు కుటుంబ సభ్యులు, కిన్నెర కూల్ డ్రింక్స్ అధినేత తాతాజీ కుమారుడు, కృష్ణ కిషోర్ (51) (టిన్ను), కోడలు ఆశ కన్నా అమెరికాలోని, వాషింగ్టన్ నగరంలో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ దంపతులు, తమ సంతానం శివాని, సుచయ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలియవచ్చింది. ప్రమాదంలో…

Read More

సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో…

Read More