కొత్తవారిని పనిలో పెట్టుకోవద్దు. పోలీసుల హెచ్చరిక. ఆక్వా రైతు హత్య కేసును ఛేదించిన పోలీసులు
ముమ్మడివరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం కొత్తమురమళ్ల గ్రామంలో ఈ నెల 17న జరిగిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం మృతదేహానికి తాళ్లతో రాళ్లు కట్టి చెరువులో పడవేసిన ఈ సంచలన ఘటనలో నిందితులను శనివారం తెల్లవారుజామున కాకినాడలోని ఓ గదిలో ఉన్న సమయంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.ఐ. పోలవరం పోలీస్…