భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే దిక్సూచి.-మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: ఏప్రిల్’14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ, దిశ నిర్దేశించి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకుని,స్థానిక అబ్దుల్ కలాం ఆరోగ్యం వనం వద్ద నిర్మించిన అంబేద్కర్ గొడుగు నిర్మాణానికి మంగళవారం మంత్రి ప్రారంభోత్సవం చేసి, ప్రసంగించారు. అంబేద్కర్ పుట్టినరోజు భారతీయులందరికీ పండగ…