Telugu News Power

రోజుగా చట్టంపై ఉన్న కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లాలో “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి గోడపత్రికలు, ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ చట్టం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి హామీతో పాటు శ్రామికుల హక్కులను…

Read More

చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం.

హైదరాబాద్: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) మెగాస్టార్ చిరంజీవిని, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. గద్దర్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించి పలువురు చిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు శనివారం శుభాభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు. బన్నీ వాసు కు రెండు అవార్డులు: అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న, పాలకొల్లు వాసి,గవర (బన్నీ) వాసు నిర్మాణ సారథ్యం వహించిన…

Read More

మండల పరిషత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండల పరిషత్, మండల అధ్యక్షులు నిధులతో,మండల అభివృద్ధి కి కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో లతో, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో, ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, బూరుగపల్లి,కడలి సుబ్బలక్ష్మి, ఎడుకొండలు , గుంపర్రు, కంబాల సత్య శ్రీ , మట్లపాలెం, కడలి సునీతనరసింహారావు, నార్ణిమెరక, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , అబ్బిరాజు…

Read More

మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి.

పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహిళలు గౌరవంగా జీవించడం కోసం వృద్ధాప్యంలో వారికి నాలుగు వేల రూపాయల పింఛను అందజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా, ఎంతమంది…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో లయన్స్ క్లబ్.

పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పేపర్. కామ్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్థానిక త్సవటపల్లి సత్యవతి మెమోరియల్, లైన్స్ క్లబ్ భవనంలో లయన్స్ రీజనల్ మీట్, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి, రీజియన్ అధ్యక్షురాలు, నందుల రమణి అధ్యక్షత వహించారు. ఈ రీజియన్ లో ఉన్న 13 లయన్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ, కే జి వి సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్థికంగా…

Read More

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు -మంత్రి నిమ్మల

యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వంల అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.పాలకొల్లు నియోజకవర్గం లో రూ.1 కోటి 2 లక్షలతో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో రూ 18 లక్షలతో మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవి…

Read More

విమాన ప్రమాదంలో ఇద్దరు వీర జవాన్ల మృతి.

అస్సాం: మార్చ్.6(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సుఖోయి ఫైటర్ జెట్ క్రాష్ అవడం వల్ల ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు.అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో రొటీన్ శిక్షణ ఎగుమతి సర్ఫారు చేస్తూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. జోర్‌హాట్ ఎయిర్‌బేస్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది, తక్షణమే సెర్చ్ , రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభమయ్యాయి. ఐఏఎఫ్ అధికారిక ప్రకటన ప్రకారం, విమానాన్ని ఎగురవేసిన అభిమానీయ పైలట్లు — ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్…

Read More

రైలు సౌకర్యాలు విస్తరించాలి. -కేంద్రమంత్రి వర్మ

సికింద్రాబాద్: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను స్వయంగా కలిసి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రైల్వే అభివృద్ధి మరియు కొత్త రైలు సర్వీసుల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు.గతంలో పలుమార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన…

Read More

ఎట్టకేలకు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు హాజరు.

గుంటూరు: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన నాయక్, మహారాష్ట్ర కోర్టు ఆదేశాలతో విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏపీ పోలీసులు ముంబై నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఆ తదుపరి పటిష్టమైన చర్యలతో సునీల్ నాయకులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించలేదు. సుమారు 7 ఏడు గంటల…

Read More

ఉత్సాహంగా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

పాలకొల్లు: మార్చి, 6(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక లైయన్స్ క్లబ్ హాలులో,శుక్రవారం ఉద్యమి సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్, చైర్మన్, ఉద్యమి సమన్వయకర్త, చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు సాధకులు హాజరయ్యారు. జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పెంచడానికి, వేగవంతం చేయడానికి…

Read More