Telugu News Power

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పాలకొల్లు: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ ప పవర్. కాం) మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కర్రా జయసరిత పిలుపునిచ్చారు. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం స్థానిక వై జంక్షన్ వద్ద గల, నియోజకవర్గ, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, నియోజకవర్గ ఇన్చార్జ్, గుడాల హరి గోపాల రావు, గోపి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ, చీర రామలింగేశ్వర స్వామి…

Read More

చేతిలో డాక్టర్ పట్టా మనసు నిండా కృతజ్ఞత.

పాలకొల్లు: మార్చి,5(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, మరోసారి నిరూపించింది గుమ్మళ్ళ భార్గవి. కోనసీమ జిల్లా, రాజోలుకు చెందిన ఈమె ఐదేళ్ల క్రితం డాక్టర్ సీటు సంపాదించింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడే ఆమె దాతల సహకారం కోరింది. పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారికి కూడా ఆర్థిక సహాయం కోసం ఒక వాట్సాప్ సందేశం అందింది. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, తటవర్తి సుధాకర్ రావు, షేక్ పీర్ సాహెబ్ ఆమె స్వగృహం…

Read More

జయశంకర్ షాట్ పుట్ రికార్డ్.

వెస్ట్ ఇండోర్: మార్చి, 5(తెలుగు న్యూస్ పేపర్ .కాం) కృష్ణా జయశంకర్, మౌంటెయిన్ వెస్ట్, ఇండోర్ షాట్ పుట్‌లో 17.09 మీటర్ల,జీవితకాల బెస్ట్‌తో భారత మహిళల ఇండోర్ రికార్డు సృష్టించింది.ఇది మొదటి సారి భారత మహిళా క్రీడాకారిణి 17 మీటర్లు దాటిన చరిత్ర. కృష్ణ జయశంకర్ 2002 నవంబర్ 10న భారతదేశంలో జన్మించారు. ఈమె 23 ఏళ్ల షాట్ పుట్ క్రీడాకారిణి. చెన్నైలో బాస్కెట్‌బాల్ అంతర్జాతీయ క్రీడాకారులు జయశంకర్ మీనన్ (6’6″ పవర్ ఫార్వర్డ్), ప్రసహల కుమార్తె….

Read More

పవిత్ర రంజాన్ మాసం 10రోజుల్లో, 29 లక్షల ఇఫ్తార్ భోజనాలు.

రంజాన్ మాసం మొదటి 10 రోజుల్లో మస్జిద్ అన్-నబవీలో 29 లక్షలకు పైగా ఇఫ్తార్ భోజనాలు మదీనాలోని మస్జిద్ అన్-నబవీలో (నబీ మసీదు) మొదటి 10 రోజుల్లో 2.9 మిలియన్లకు పైగా ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేశారు. ఇది దాతృత్వం, ఐక్యతకు ప్రతీక. ప్రవక్త మసీదు పరిపాలనా సంస్థ యొక్క ప్రయత్నాల ఫలితంగా ఈ గొప్ప కార్యం సాధ్యమైంది. ప్రతి సాయంత్రం మఘ్రిబ్ నమాజు ముందు వేలాది స్వాస్థిక సేవకులు, దాతల సంఘాలు మసీదు ప్రాంగణాల్లో భోజనాలు…

Read More

ఆశా కార్యకర్తల నిరసన.

పాలకొల్లు: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే గేట్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల, న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పరిష్కరించాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విభజన మండల సిఐటియు కన్వీనర్ దేవ సుధాకర్, నీలావతి, సూర్యావతి, కుమారి, సుమలత, శ్రీవర్దిని, శారద,…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో మహిళా దినోత్సవం.

పాలకొల్లు: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఎన్‌.ఎస్‌.ఎస్‌. యూనిట్ – 1, 2, టౌన్ పోలీస్ స్టేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల కోసం “మహిళా సాధికారత- సమాజ అభివృద్ధికి పునాది” అనే అంశంపై వక్తృత్వo మరియు ” డిజిటల్ యుగంలో మహిళల అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై వ్యాసరచన పోటీల నిర్వహించారు….

Read More

మొజ్తబా ఖామెనీ ఇక ఇరాన్ సుప్రీం.

టెహరా: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్). ఇరాన్ దివంగత అగ్ర నాయకుడు అలీ ఖామెనీ కుమారుడు మొజ్తబా ఖామెనీనూతననాయకుడిగా ఎన్నికయ్యారు.ఇరాన్ సుప్రీమ్ నాయకుడు అలీ ఖామెనీని అమెరికా-ఇశ్రాయిల్ దాడుల్లో చంపిన తర్వాత, ఆయన పెద్ద కుమారుడు మొజ్తబా ఖామెనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడు. ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఇరానియన్ ఇంటర్నేషనల్ సోమవారం నివేదించింది.56 ఏళ్ల మొజ్తబా ఖామెనీని ఎన్నిక చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐ ఆర్ జి…

Read More

సురక్షిత ప్రాంతాలకు భారతీయులు. -టెహరాన్ ఇండియన్ ఎంబసీ

టెహరాన్: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) తెహ్రాన్‌లో ఉద్రిక్తతల వల్ల భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెహరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. టెహ్రాన్ నగరంలో భద్రతా పరిస్థితులపై పెరిగిన ఆందోళనల కారణంగా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్‌లో ఉన్న ఎక్కువమంది…

Read More

ఏపీ జెఎసి ఉపాధ్యక్షులుగా పోలిశెట్టి

భీమవరం: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా, జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్ర జేఏసీ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మీరు యలమంచిలి మండలంలో పనిచేస్తున్నారు. వీరి నియామకం పట్ల, యుటిఎఫ్ నాయకులు, సంఘ బాధ్యులు శుభాభినందనలు తెలియజేశారు.

Read More

పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించాలి. -ఫ్యాప్టో చైర్మన్ లంకపల్లి శ్రీనివాస్

పాలకొల్లు: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్యాప్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు లంకపల్లి శ్రీనివాస్ 12వ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ పాఠశాలలో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బుధవారం వివిధ పాఠశాల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే బకాయి ఉన్న 34 వేల కోట్ల ఉపాధ్యాయులకు చెల్లించడానికి దిశా నిర్దేశం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పిఎఫ్ నిధులు వెంటనే జమ చేయాలని కోరారు….

Read More