మహిళలు ఆర్థికంగా ఎదగాలి
పాలకొల్లు: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ ప పవర్. కాం) మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కర్రా జయసరిత పిలుపునిచ్చారు. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం స్థానిక వై జంక్షన్ వద్ద గల, నియోజకవర్గ, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, నియోజకవర్గ ఇన్చార్జ్, గుడాల హరి గోపాల రావు, గోపి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ, చీర రామలింగేశ్వర స్వామి…