Telugu News Power

వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.

అమరావతి: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే విద్యా సంవత్సరం,పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సోమవారం సమీక్షించ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ఉడాన్ కేఫ్ ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.

అమరావతి: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ పొడపాటి తేజస్వి, విమానాశ్రయాల్లో తినుబండాల ధరలు తగ్గింపు పై, కేంద్ర పౌర విమాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన చూపుతున్న నాయకత్వం, మనసున్న పాలనకు అద్భుత నిదర్శనమన్నారు. ఉడాన్ యాత్రి కేఫేలను ప్రారంభించడం ద్వారా సాధారణ ప్రజల సమస్యను సౌకర్యంగా మార్చారు. కేవలం రూ.10కి టీ, రూ. 20కి తినుబండారాలు అందుబాటులోకి తీసుకురావడం…

Read More

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు 19 కోట్లతో మహర్దశ.

విజయవాడ: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం అత్యంత ఆధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి చేస్తారు, రాత్రి వేళల్లో క్రీడలు నిర్వహించడానికి రెడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పటికీ నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ నిర్మిస్తారు. క్రీడా అభిమానుల కోసం గ్యాలరీ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సర్వాంగ సుందరంగా…

Read More

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వీడియో సందేశంలో క్షమాపణలు

హైదరాబాద్: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్టాండ్ అప్ కమెడియన్ కటికాల అనుదీప్ ఇటీవల తన షోల్లో ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేస్తున్న హాస్యం ప్రదర్శనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి చోట్ల కామెడీ క్లబ్ లో అనుదీప్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఈ ప్రదర్శనలో, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ…

Read More

పోలీసులకు ఏసీ స్మార్ట్ హెల్మెట్.

విశాఖపట్నం:12,(తెలుగు న్యూస్ పవర్. కామ్) విధి నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సమయం ఎండలో నిలబడి వాహనదారులకు తమ సేవలు అందించవలసి వస్తుంది. పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు ఏసీ హెల్మెట్ సౌకర్యం కల్పించారు. పోలీసులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువసేపు ఇదేమి చురుగ్గా పాల్గొనడానికి ఈ స్మార్ట్ హెల్మెట్ తోడ్పతుందని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Read More

జేజేశ్వరరావు వైద్య ఖర్చులకు యూటీఎఫ్ రూ. 33 వేల సహాయం.

యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఫిలిం ఇన్స్టిట్యూట్

కాలిఫోర్నియా: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతరిక్ష ప్రయాణంలో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్ట్ మిస్ 11 విజయవంతంగా భూమికి చేరుకోవడాన్ని, శుక్రవారం రాత్రి నాసా ఆమెస్ విజిటర్ సెంటర్‌లో చాబోట్ స్పేస్ అండ్ సైన్స్ సెంటర్‌లో భారీగా తరలివచ్చిన వీక్షకులు ఆర్టెమిస్ II చారిత్రక స్ప్లాష్‌డౌన్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. , చంద్రుడి చుట్టూ విజయవంతమైన పరీక్షా ప్రయాణం తర్వాత ఏప్రిల్ 10న. ఈ ప్రత్యేక కార్యక్రమం మిషన్ వెనుక…

Read More

నేడు పాలకొల్లుకు సినీ ప్రముఖుల రాక.

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో స్థాపించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సినిమాటోగ్రఫీ మంత్రి శనివారం ప్రారంభిస్తారని అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, దర్శకులు, వివి వినాయక్, వి ఎన్ ఆదిత్య, రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు శ్రీకాంత్, రచయిత పైడిపాటి రాజేంద్రకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ ఈ…

Read More

ముంబై టూర్ సక్సెస్: టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి.

ముంబై: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, రెండు రోజులపాటు జరిగిన హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గ్రాండ్ హైట్ హోటల్‌లో జరిగిన 21వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా ఈ కార్యక్రమం మించింది. దేశీయ, విదేశీ ప్రముఖ ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు.ఎరోస్ ఇన్నోవేషన్, రెడ్ బుల్, అమర్ చిత్ర కథ, శ్రేమ్ గ్రూప్, అక్కోర్, హైట్ హోటల్స్, బ్రిగేడ్ గ్రూప్, లెమన్…

Read More