Telugu News Power

పత్రికా రంగంలో మాడభూషి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. -ఐజేయూ కార్యదర్శి దూసనపూడి.

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్).పత్రికా రంగంలో మాడభూషి కృష్ణ ప్రసాద్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్ పేర్కొన్నారు. కదిలే విజ్ఞాన సర్వస్వం గా ఖ్యాతిగాంచిన మాడభూషి కృష్ణ ప్రసాద్ మరణానంతరం 13 రోజు సోమవారం, కృష్ణ ప్రసాద్ స్వగృహం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు సంతాప సభ నిర్వహించారు. రసధుని అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకులు యర్రంశెట్టి వెంకటరత్నం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ…

Read More

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం.

భీమవరం: ఏప్రిల్ 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ చదలవాడా నాగరాణి,భీమవరం హాస్పటల్ ప్రాంతంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమతులతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో, ఆసుపత్రిలో, కార్యాలయాల్లో, హోటల్లలో, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. పాలకొల్లు జిల్లా సహాయ అధికారి వై…

Read More

లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.

న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం) నారీ శక్తి వందన్ అధినియమ్‌పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు….

Read More

విద్యార్థులకు 100 సైకిళ్ళు ఉచిత పంపిణీ.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొంతేరు ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొంతేరు, కాజ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 100 మందికి సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ తమ సి ఎస్ ఆర్ నిధుల నుంచి ఈ సైకిళ్ళ పంపిణీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఉదయగిరి…

Read More

ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్!

₹9,889 కోట్లతో నిడదవోలు – దువ్వాడ మధ్య 3వ, 4వ రైల్వే లైన్లకు ఆమోదం లభించింది. ఈ మెగా ప్రాజెక్ట్‌తో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడనుంది. 198 కి.మీ కొత్త లైన్ గోదావరి పై 4.3 కి.మీ భారీ బ్రిడ్జ్ ఆధునిక వయాడక్ట్ నిర్మాణం పోర్టులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇకపై: ⏱️ ట్రైన్ ఆలస్యం తగ్గుతుంది ప్రయాణం వేగంగా ఉంటుంది సరుకు రవాణా పెరుగుతుంది పరిశ్రమలకు భారీ బూస్ట్

Read More

“జలధార – జలహారతి”కు కలెక్టర్ శ్రీకారం

పోడూరు; ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెనుమదం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం “జలధార – జలహారతి” కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం శ్రీకారం చుట్టారు. అప్పి చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గుణపంతో తవ్వి పనులు ప్రారంభించారు. కూడికచేత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం పాల్గొన్న కార్మికులకు స్వయంగా…

Read More

మహిళా బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరసన.

నిడదవోలు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు లో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రతిపక్షం అడ్డుకోవడానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన జరిగింది. బిల్‌ను ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి వ్యతిరేకంగా ఇక్కడ మహిళలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో స్థానిక మహిళా సంఘాలు, యువత, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. “మహిళల హక్కులు, ప్రజాస్వామ్య గొంతు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష వ్యూహాన్ని…

Read More

రద్దీ రైల్వే స్టేషన్లలో 7 స్థానంలో విజయవాడ.

విజయవాడ: ఏప్రిల్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల జాబితా లో రైళ్ళ రాకపోకలుఆధారంగా 2024–2025 సంవత్సరానికి సంబంధించిన తాజా రైల్వే శాఖ శనివారంప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ 7వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై ఉండగా, రోజుకు 1,250 రైళ్ళ రాకపోకలతో దేశంలోనే అత్యంత రద్దీ స్టేషన్‌గా నమోదైంది. రెండో స్థానంలో హౌరా…

Read More

నేను మంత్రిని కాదు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు ప్రధాన కాలువకు సంబంధించి రూ. 4.90 కోట్ల తో వివిధ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి నందుకు వారి ఆకాంక్షల మేరకు…

Read More

భీమవరంలో వేడిగాలి గుమ్మటం సవారి.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన పట్టణాల్లో ఒకటైన జిల్లా కేంద్రం భీమవరం లో హాట్ ఎయిర్ బెలూన్ (వేడిగాలి గుమ్మటం) ఎగ్జిబిషన్, డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన తొలిసారి పట్టణానికి వచ్చింది. ఒక్కో బిర్యాని ఆరుగురు సభ్యుల సవారిశి అనగా ఉంటుంది. సుమారు 200 మీటర్ల ఎత్తుకు గాలిగుమ్మటం ఎగురుతుంది. వేసవి సెలవుల్లో బాలలకు ఇది చక్కటి అనుభూతి కలుగజేస్తుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి…

Read More