Telugu News Power

చందు కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ గోపి మూర్తి.

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ గోపి మూర్తి, వివిధమండలాల యుటిఎఫ్ నాయకులు

యలమంచిలి: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘం తరపున వడ్డీ లంక,
జే. గుణదీప్ చందు కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి గోపి మూర్తి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్స్ హాజరయ్యారు.