Telugu News Power

ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన వార్షిక అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించడానికి పిఠాపురం మహారాజా ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, కాకినాడ నుండి విచ్చేసిన అకాడమిక్ అడ్వైజర్స్ బి. చక్రవర్తి, డా. పి. హరి రామ ప్రసాద్, పి.విజయ్ కుమార్ ఈ ఆడిట్…

Read More

పాలకొల్లు,పశ్చిమ గోదావరి జిల్లా

స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డ్రోన్ టెక్నాలజీ స్కిల్ కోర్స్ కు సంబంధించిన కొత్త డ్రోన్ అకడమిక్ అడ్వైజర్స్ కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి డాక్టర్ బి. చక్రవర్తి , డాక్టర్ హరి రామ్ ప్రసాద్, పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి గారు డ్రోన్‌ను ఎగరవేసి మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వైజర్స్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు నైపుణ్యత కలిగిన…

Read More

భారత్ కు రెండు వంటగ్యాస్ నౌకల రాక.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం)ఇరాన్ యుద్ధ పద్మవ్యూహంలో చిక్కుకున్న హార్ముజ్ జలసంధిని దాటి రెండు భారత వంట గ్యాస్ ట్యాంకర్ నౌకలు సురక్షితంగా, భారతీయ ఓడరేవుల వైపు పయనం అయ్యాయి.ఇందుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. అయితే, పర్షియన్ గల్ఫ్‌లో 16 ఇతర వాహనాలు ఇంకా చిక్కుకుని ఉన్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో సముద్ర ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. ఈ సన్నని జలమార్గం పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్‌తో ముడిపెడుతుంది….

Read More

చంద్రుడు వెనుక నుంచి సూర్యగ్రహణం: ఆర్టెమిస్-II బృందం చూసిన దృశ్యం.

అంతరిక్షం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికా,నాసా చేపట్టిన ఆ అర్థమిస్-II నిన్ను ప్రత్యేకతలు తన సొంతం చేసుకుంటున్నది. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్థమిస్ ద్వారా చంద్రయానం పునః ప్రారంభమైంది. నాసా ఆర్టెమిస్‌ కార్యక్రమంలో పాల్గొన్న అంతరిక్ష బృందం చంద్రుడు వెనుక నుంచి మొదటిసారిగా పూర్తి సూర్యగ్రహణాన్ని చూశారు. ఇది మానవులు ఎప్పటికీ చూడని అద్భుత, అపురూప దృశ్యం. చంద్ర కక్ష్యలో ఉండగా, చంద్రుడు ముందు ఉన్న సూర్య కిరణాల చుట్టూ వ్యాపించిన సూర్య కిరీటం…

Read More

ప్రభుత్వ పథకాలు పక్కా ప్రణాళికలతో అమలు చేయాలి. -ముఖ్యమంత్రి ఆదేశాలు.

అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కాం) కొత్త పాఠ్య పుస్తకాలు తీసుకురావడం కళాశాల విద్య శిక్షణ వేగంగా ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ విద్యుత్ తీగల ప్రమాదాల నివారణ పై -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, అవేర్ 2.0 మొబైల్ యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పథకాల కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను…

Read More

పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్ల తొలగింపు.

కొల్ కతా: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) చేపట్టింది. ఈ సందర్భంగా, ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పటికీ తుది జాబితా ప్రకటించలేదు. గత ఫిబ్రవరి 28న విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, గత నవంబర్‌లో ప్రత్యేక…

Read More

విధి నిర్వహణకు వెళుతూ, తిరిగిరాని లోకాలకు హోం గార్డ్

పాలకొల్లు: ఏప్రిల్, 6 (తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక వెలమ గూడెం కు చెందిన రఘుమండ వెంకటరమణ(56) సోమవారం మరణించారు. పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా రాఘవ రాత్రి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉల్లంపూర్ వద్ద వేగంగా వస్తున్న కారు వెనకనుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. గాయపడిన వెంకటరమణ ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ఆస్పత్రికి అక్కడ…

Read More

కవచ్ అమలు లో లక్ష్యాలను అధిగమించిన దక్షిణ మధ్య రైల్వే – రైల్వే భద్రతలో కీలక ముందడుగు

హైదరాబాద్: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం) దక్షిణ మధ్య రైల్వే భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక విజయాన్ని సాధించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయిన కవచ్ అమలులో లక్ష్యాలను మించి ప్రగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 487 రూట్ కిలోమీటర్లపై కవచ్ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది రైల్వే బోర్డు నిర్దేశించిన 402 కి.మీ లక్ష్యాన్ని మించిపోయింది….

Read More

ట్రంప్‌కు నెతన్యాహు అభినందనలు

టెల్ అవీవ్: ఏప్రిల్,6(తెలుగు న్యూస్ పవర్.కామ్), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం అభినందాలు తెలిపారు. ధైర్యవంతమైన అమెరికన్ పైలట్‌ను అమెరికా వీరులు రక్షించిన చారిత్రక ఆపరేషన్‌పై ఆయన ప్రశంసించారు. “అమెరికా ధైర్యవంతులైన యోధుల చేతిలో ధైర్యవంతమైన అమెరికన్ పైలట్ రక్షించబడినందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందిస్తున్నాను” అని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ అద్భుత ఆపరేషన్‌పై అందరూ సంతోషిస్తున్నారని, ఇది స్వేచ్ఛా సమాజాలు ధైర్యం, నిశ్చయదారితో భయోత్పాదకత, దుర్బల శక్తులను జయించగలవని నిరూపిస్తుందని…

Read More

ఆంధ్ర విశ్వ విద్యాలయం ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం.

మంగళగిరి: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్ర విశ్వ విద్యాలయం మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు క్యాంపు కార్యాలయంలో సోమవారం విశ్వవిద్యాయ అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల గోడ పత్రికను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా…

Read More