Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పుస్తక దినోత్సవం.

పాలకొల్లు: ఏప్రిల్,23(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవ జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, మాట్లాడుతూ పుస్తకాలు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని, పఠనా శక్తిని పెంచుకోవాలని విద్యార్థులకు వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్, గ్రంథాలయ ఇన్చార్జ్ టి కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. ఐ.క్యు.ఏ.సీ…

Read More

ఆదిత్య కాలేజీకి జేఈఈ ర్యాంకులు.

పాలకొల్లు’ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో స్థానిక ఆదిత్య కాలేజ్ విద్యార్థులు ఆరుగురికి ర్యాంకులు వచ్చాయి. సంస్థ డైరెక్టర్ రాఘవరెడ్డి వీరిని గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. నిఖిల ప్రణవి, హర్షవర్తిని, జోషి, మాధవ కళ్యాణ్, మదన గోపాల్, తారక అంజన్ ఈ సత్కారం అందుకున్నారు. విద్యార్థులకు తరఫున అధ్యాపక బృందాన్ని సంస్థ అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ రాఘవరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాసు అభినందించారు జేఈఈ లో…

Read More

ఫీజు కట్టి మీ అమ్మాయిని తీసుకెళ్లండి. ఆరోపణలు ఖండించిన ప్రిన్సిపాల్.

పాలకొల్లు: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వెలమగుడానికి చెందిన నాగేంద్ర, రమాదేవి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి, ఎల్కేజీ చదువుతున్నారు. పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి మేనమామ నాగరాజు పాఠశాలకు వెళ్లారు. పాఠశాల సిబ్బంది బకాయి ఉన్న ఫీజులు పూర్తిగా చెల్లిస్తే గాని బాలికలు ఇంటికి పంపమని చెప్పినట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా వాగ్వివాదం జరిగినట్టు తెలిపారు. ఎస్ఎఫ్ఐ దృష్టికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి,…

Read More

ఉపాధి హామీ అమలపై కలెక్టర్ అసంతృప్తి.

భీమవరం: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో ఉపాధి హామీ పనిదినాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని, అర్హులైన ప్రతి వ్యక్తికి పని దొరికేలా ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌ గురువారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు, గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, అప్సడా రిజిస్ట్రేషన్లు, ఈ-కేవైసీ, మనమిత్ర సర్వే, యూఎఫ్‌ఎస్ సర్వే అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు….

Read More

మాజీ ముఖ్యమంత్రివర్యులు నాదెండ్ల కు తుది వీడ్కోలు.

అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రముఖుల నివాళి. హైదరాబాద్: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు నాదెండ్ల భాస్కరరావుకు కడసారి నివాళులర్పించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో భాస్కర రావు పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను పలకరిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ఓదార్చారు. భాస్కర రావు కుమారుడు…

Read More

మహిళలు వైసిపి లెక్క తేల్చాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కాం) గత ప్రభుత్వంలో పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పడకేసిన అభివృద్ధి గురించి వైసిపి పార్టీ లెక్క తేల్చాలని మహిళలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరురల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పోడూరు, యలమంచిలి మండలాల్లో రూ.4.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, దొడ్డిపట్ల లో జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు….

Read More

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి.

హైదరాబాద్: ఏప్రిల్, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) బుధవారం కన్నుమూశారు. వయో భారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు నాదెండ్ల చికిత్స తీసుకుంటున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి వీరికి వైద్య సేవలు అందించారు. వీరి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం వద్ద బంధువులు, అభిమానల సందర్శనార్థం ఉంచారు. పంజాగుట్ట స్మశాన వాటికలో…

Read More

గాయపడ్డ ఉపాధ్యాయునికి ఎమ్మెల్సీ పరామర్శ.

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం,లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కుక్కల వెంకట రాజా సురేష్ మంగళవారం లంకలకోడేరు రైల్వేస్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని, తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు.భగ్గేశ్వరం గ్రామం వంతెన వద్దకు వచ్చేసరికి పూర్వ విద్యార్థి దారికాచి, ఆకస్మాత్తుగా దాడి చేసి తలపై ఇనుపరాడ్ తో కొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కుక్కల వెంకట రాజా…

Read More

భద్రాచలంలో దర్శనాల రద్దు.

భద్రాచలం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) కళావాహన కార్యక్రమం సందర్భంగా, తెలంగాణలోని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ నెల 26 ఆదివారం మధ్యాహ్నం గం.1.00 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనములు రద్దు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి, కే. దామోదర్ రావు బుధవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాచలం సీతారామ స్వామి వారి అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కళావాహన కార్యక్రమంలో,…

Read More

యుటిఎఫ్ సంఘం లోకి భారీగా చేరికలు.

గణపవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) యుటిఎఫ్ శాఖలోకి నూతనంగా సభ్యత్వాన్ని తీసుకొని పలువురు ఉపాధ్యాయులు బుధవారం సంఘంలో చేరారు. సభ్యులుగా చల్లా కృష్ణ ,గంగరాజు మాస్టర్,మాకా ప్రసాద్,నక్క రాంబాబు,మద్దాల జగన్నాథ స్వామి, గొర్రెల దుర్గా ప్రసాద్, సభ్యత్వం స్వీకరించారు. వీరికి స్వాగతం పలుకుతూ, గణపవరం మండల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ లో…

Read More