Telugu News Power

వచ్చేవారం పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు – రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్.కామ్) నర్సాపురం(07219/07220)నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) మరియు బెంగళూరు(07153/07154) (ఎస్ఎంవిబి,) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే వారు రద్దు చేశారన్న వార్త ఉభయగోదావరి జిల్లాలో ఆదివారం దావానలంలా వ్యాపించింది. స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రైళ్ళు కొనసాగించడానికి గతంలో రైల్వే అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. వారి హామీతో ఈ రైళ్ళు ఇక నిరాగాటంగా నడుస్తాయని…

Read More

కొత్త జిల్లాలతో మారిన ఏపీ ముఖచిత్రం.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ శాఖ , కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురంతో కలిపి 28 జిల్లాలను మ్యాప్ సూచించింది. ఈ పటంలో అమరావతి రాజధానిగా స్పష్టంగా పేర్కొన్నది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిని పటంలో చూపాలంటే భారతదేశం నుంచి కాశ్మీర్ ను తొలగించినంత ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాలలో అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణంగా సూచించేవారు కాదు కూడా. పార్లమెంటులో అమరావతి…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలి. చైర్మన్ నాయుడును బర్తరఫ్ చేయాలి. -తి.తి.దేవస్థానం మాజీ ధర్మకర్త శేషుబాబు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయ చైర్మన్ బి ఆర్ నాయుడు వెంటనే బర్తరఫ్ చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులతో కలసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More

ఉపాధి హామీ సామాజిక తనిఖీ

యమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పనుల క్షేత్ర సహాయకుల సమావేశం శనివారం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ సమీక్ష సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. రానున్న వ్యాసం సంబంధించి ఉపాధి హామీ పనులకు మంజూరు, కార్మికుల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. జె డి వి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

జీవితాల్ని మార్చే శక్తి విద్య మాత్రమే. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఒక పాల వ్యాపారి బిడ్డ కలెక్టర్ కావాలన్నా, కూతురు ఇంజనీర్ కావాలన్నా సాధ్యమయ్యేది విద్యతో మాత్రమేనని, దానికి శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బిఆర్ పాఠశాలలో శనివారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పాలకొల్లు పరిసర పాఠశాలల తొమ్మిదో తరగతి విద్యార్థులకు 264 ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, తన తల్లి విద్యార్థి దశలో విద్య కోసం…

Read More

కేంద్రమంత్రి మాట నీటిమటేనా నర్సాపురం పై రైల్వే శీతకన్ను

విజయవాడ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ, పలు రైళ్లు ప్రత్యేక రైళ్ళుగా నడుస్తున్న సందర్భంగా, వాటిని రెగ్యులర్ అధిపతిగా నడుపుతామని ప్రకటించారు. మ ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అధికారులు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి చర్లపల్లి మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైలు నిలిపివేసినట్టు ప్రకటించారు. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం వేసిన…

Read More

ఎస్ఎఫ్ఐ ఉచిత పాలిసెట్ కోచింగ్.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కం) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలీసెట్ ఉచిత కోచింగ్ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. భీమవరం సీతా పాలిటెక్నిక్ (విష్ణు కాలేజ్) లో ఈనెల 25 వరకు జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఈ కింది నెంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. లక్ష్మణ్ ( భీమవరం పట్టణ కార్యదర్శి ) 91823 09153,సాయి (భీమవరం పట్టణ అధ్యక్షులు ) 7680917097 రోహిత్ ( జిల్లా సహాయ…

Read More

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి రూ.64 వేలు.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణ నిధికి రూ.64వేల రూపాయల విరాళం, శృంగవృక్షంకు చెందిన పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 4.300 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.

Read More

రెండు రైళ్లు నిరంతర ప్రయాణం.

న్యూఢిల్లీ/నరసాపురం: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సికింద్రాబాద్- అనకాపల్లి (17043/44) మరియు నరసాపురం – తిరుపతి (17427/28) స్పెషల్ రైళ్లను రోజువారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ ఉత్తర్వులు రైల్వే శాఖ విడుదల చేసింది. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటు ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ మరియు ఖచ్చితమైన ప్రయాణ ప్రణాళికతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది.మెరుగైన ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.నిరంతర రైలు సదుపాయం కల్పించినందుకు…

Read More

యలమంచిలి లో చలివేంద్రం ప్రారంభం.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక సెంటర్లో తాలూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) నాతో రేన్లో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో బానమ్మ, వారి మనవడు తాళ్లూరి రాంబాబు జ్ఞాపకార్థం యలమంచిలి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసారు.

Read More