కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట
పాలకొల్లు/జున్నూరు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక జున్నూరు గ్రామంలో 30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆయుర్వేద ఆసుపత్రికి మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు, సహజమైన పద్ధతిలో, సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం పొందాలనుకుంటున్నారని, అందుకు అనుగుణంగా, తో పాటు, పాలకొల్లులో 30 లక్షల వ్యయంతో మరో ఆయుర్వేద ఆసుపత్రి, ప్రస్తుత…