Telugu News Power

Telugu News Power

కలెక్టర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

  పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాయంత్రం పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్లు గల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులతో ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు మంచినీటి సమస్య,వసతి భవనం సరిపోకపోవడం, ఆట…

Read More

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More

ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల

తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో…

Read More

గంగడుపాలెం వైయస్సార్ సిపి నాయకుల పర్యటన

యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల…

Read More

పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయానికి భూరివిరాళం

పాలకొల్లు నవంబర్ 21 తెలుగు న్యూస్ పేపర్ కార్తీక మాసం సందర్భంగా పంచాంగ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఈ విమాసంలో(22 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు) వచ్చిన ఆదాయాన్ని ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వెల్లడించారు. వివిధప్రకటించారు. దాదాపు 8 మార్గంలో యాదయ్య ఆదాయం సంకురింది సమ కూరింది. ఈ మొత్తం 38 లక్షల 65 వేల 826 రూపాయల భూరి విరాళం భక్తుల అందించారు.

Read More

గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

పాలకొల్లు, నవంబర్ 20 తెలుగు తెలుగు న్యూస్ పవర్ 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పాలకొల్లు గ్రంధాలయం వద్ద వివిధ పోటీలు నిర్వహించారు గురువారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ సంవత్సరం వివిధ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో దుర్గా కిషోర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పుస్తకాలు పుస్తక పఠనం అలవాటు చేసుకో వాలని కోరా కోరారు. బిజెపి నాయకులు యొక్క భూకుమార్ జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయానికి…

Read More

పట్టణంలో వైసిపి కోటి సంతకాల పర్యటన

కోటి సంతకాలు కార్యక్రమంలో పాల్గొన్న శంకరాపు శ్రీనివాస్, జోగాడ ఉమామహేశ్వర రావు తదితరులు. పాలకొల్లు:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొల్లు బంగారు చెరువుగట్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పత్రాలు చూపించి సంతకాలు సేకరించారు. ఈ పర్యటనలో యలమంచిలి వారు ఇంటింటికి వెళ్లి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో, జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకు 5000…

Read More

యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా…

Read More

ఏ రకమైన ధాన్యమైన కొంటాం అధికారుల హామీ

  పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న…

Read More