Telugu News Power

Telugu News Power

ప్రధాని మోదీ అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కాం) సీఎం నుంచి ప్రధాని వరకూ నిరవధిక అధికార ప్రయాణం భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీi ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రధాని స్థాయికి ఎదిగి, 25 ఏళ్ళకు పైగా అంతరాయం లేకుండా అధికారంలో కొనసాగడం అరుదైన ఘనతగా నిలిచింది. గుజరాత్ సీఎం గా ప్రారంభం, మోదీ 2001లో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ 2002, 2007, 2012 ఎన్నికల్లో…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావులమ్మకు రూ.1.80 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్.కాం)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ, అమ్మవారి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు, కుసుమరాణి పుణ్య దంపతులు లక్ష ఎనభై వేల రూపాయల విలువ చేసే 12 గ్రాములు బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచన పూజలు నిర్వహించినారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్,…

Read More

విశాఖలో రూ. 250 కోట్ల రూపాయలతో 5 నక్షత్రాల హోటల్.

విశాఖపట్నం: మార్చి ,21 (తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నంలోని సాగర్ నగర్–ఎండాడ సమీపంలో ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం భూమి పూజ చేశారు. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మించబోతున్న, రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హోటల్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి మంత్రి తెలిపారు….

Read More

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు

తిరుమల: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు,నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తప్ప, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో హుషారుగా కుటుంబ…

Read More

లడ్డు నాణ్యత పరీక్ష ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.

తిరుపతి: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమలలో లభించే మంచినీరు, ఆహార పదార్థాల పరీక్షల కోసం అత్యంత ఆధునికమైన ప్రయోగశాలను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను కాపాడుతూ శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందిచేందుకు టీటీడీ చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా,టీటీడీ మరో చారిత్రాత్మక ముందడుగు అడుగు వేసిందన్నారు. స్టేట్…

Read More

బిజెపి శిక్షణ కార్యక్రమం ప్రారంభం.

పాలకొల్లు: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దీన్‌దయాళ్ ప్రసిక్షణ అభియాన్ బీజేపీ కేడర్‌కు సమగ్ర శిక్షణ కార్యక్రమం స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం లో శనివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి “దీన్‌దయాళ్ ప్రసిక్షణ అభియాన్” పేరుతో భారీ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తాత్వికవేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టారు.ఈ శిక్షణ అభియాన్ ప్రధాన లక్ష్యం పార్టీ కేడర్‌కు సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు నాయకత్వ…

Read More

చికిత్సకు వాకర్స్ క్లబ్ సాయం

యలమంచిలి: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాంబోట్లపాలెం కు చెందిన, చామంతికుర్తి సత్యవతి అనే వృద్ధురాలికి వైద్యం నిమిత్తం పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఎనిమిది వేల రూపాయల సహాయం శనివారం అందజేసింది. అవసరమైతే ఇంకా సహాయం అందజేయడానికి క్లబ్ వారు ముందుకు వచ్చారు. ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ధురాలు ప్రమాదానికి గురికాగా పొరుగువారు ఈమెకు ఆస్పత్రికి తీసుకువెళ్లే వైద్యం చేయించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పీర్ సాహెబ్, మానం బసవరాజు, ,…

Read More

రాజేష్ పార్థివ శరీరం డామ్ పేట రాక.

పాలకొల్లు: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక డామ్ పేటకు చెందిన కందికట్ల రాజేష్ (26) పార్థివ శరీరం స్వగ్రామం శనివారం చేరుకుంది. రాజేష్ ఉపాధి నిమిత్తం కువైట్లో పనిచేస్తున్నారు. ఈనెల 1న అనారోగ్యంతో కన్నుమూశారు. యుద్ద నేపద్యంలో 20 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎదురు చూడవలసి వచ్చింది. కుటుంబ సభ్యులు కన్నీరు మునిరయ్యారు.మంచి మనిషి, యువకుడు మరణం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజేష్ (ఫైల్ ఫోటో)

Read More

కార్మిక మంత్రి కాపవరం పర్యటన.

పాలకొల్లు: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ శనివారం స్థానిక కాపవరం గ్రామంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, అంగర రామ్మోహన్రావు స్వగ్రామంలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా, మంత్రి సుభాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, సర్పంచ్ కోలాటి రాధా, అంగర చిన్న, గూడూరి శ్రీరామ్మూర్తి తదితర గ్రామ పెద్దలు…

Read More

ప్రజలకు మేలు చేయటమే కూటమి ప్రభుత్వ విధానం.

యలమంచిలి: మార్చి,21(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మండలంలో, రూ. 3.48’కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న, 12 అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, గుంపర్రు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంస పాలన మొదలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం, పింఛను…

Read More