యుటిఎఫ్ నిరాహార దీక్ష
పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ రణభేరి 3. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, ఐ ఆర్ 29% ప్రకటించుట, డి ఎ బకాయిలు చెల్లించుట, 2004 కు ముందు నియమించబడిన ఉద్యోగులకు ఓ పి ఎస్అమలు చేయాలనే అంశాలపై రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజక పరిధిలో పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం లో ఉదయం 10 గంటలునుండి 3 గంటల వరకు 70 మంది…