Telugu News Power

Telugu News Power

యుటిఎఫ్ నిరాహార దీక్ష

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ రణభేరి 3. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, ఐ ఆర్ 29% ప్రకటించుట, డి ఎ బకాయిలు చెల్లించుట, 2004 కు ముందు నియమించబడిన ఉద్యోగులకు ఓ పి ఎస్అమలు చేయాలనే అంశాలపై రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజక పరిధిలో పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం లో ఉదయం 10 గంటలునుండి 3 గంటల వరకు 70 మంది…

Read More

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన,దళిత క్రైస్తవుల రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కూడా…

Read More

మీ ఇంటికి-మీ డాక్టర్ పథకం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, తీరప్రాంత నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు “మీ ఇంటికి మీ డాక్టర్” సంచార వైద్య యూనిట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో అమలు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా డాక్టర్ బృందం గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్యం, మందులు అందిస్తుంది. శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుందని, కలెక్టర్ చదలవాడ నాగరాణి…

Read More

ఎనర్జీ (విద్యుత్) యూనివర్సిటీ ఏర్పాటు చేయండి- సీఎం ఆదేశాలు.

అమరావతి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందుపుచ్చుకునేందుకు ఎనర్జీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు అధ్యాయనం చేయాలని కోరారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నూతన ఆవిష్కరణల కోసం స్టార్ట్…

Read More

9 కోట్ల మంది మహిళలకు నీటి మోత కష్టాలకు ఇక చెల్లు. జల్ జీవన్ మిషన్ 2.0 పొడిగింపు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశం ద్వారా సంభాషించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్…

Read More

ప్రధాన మోడీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్ కాం)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ సంభాషణ మంగళవారం జరిగింది.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను ఈ అంశం సూచిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితి, శాంతి పునరుద్ధరణ, వాణిజ్య ఒప్పందాల పురోగతి వంటి ప్రధాన అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని “శాంతి పునరుద్ధరణ, ఉద్రిక్తతల తీవ్రత తగ్గించే ప్రక్రియ” గా ఇరు దేశాల…

Read More

ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలి. -ఆచార్య విస్తాలి శంకరావు పిలుపు.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని, మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై, తెలుగు శాఖ, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం,నిర్వహించిన “తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం’, జాతీయ సదస్సులో వారు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా, మహాకవి గురజాడ ఆకాంక్ష, ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందన్న అంశాన్ని సమగ్రంగా విశ్లేషించి విసిదీకరించారు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీకి సమాజంలో నిజమైన…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కమిటీ.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని పలువు కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.దేవస్థానము వారు, మంగళవారం, మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాష ,ఎమ్మెల్సీ నంద్యాల వారు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ,కౌన్సిల్ కమిటీ మెంబర్ కొనితివాడ వారు, ఎన్.వి.రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు కడప వారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వీరిని ప్రధాన అర్చకులు అనిల్,…

Read More