Telugu News Power

Telugu News Power

కొత్త జీవోలతో ఉపాధ్యాయులకు మేలు.

భీమవరం: జనవరి,27(తెలుగు న్యూస్ పవర్) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓల వల్ల మేలు జరుగుతుందని, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఇంతవరకు, ప్రమోషన్ వద్దనుకున్న ఉపాధ్యాయులకు, భవిష్యత్తులో ప్రమోషన్ పొందే అర్హత కోల్పోయేవారు. కొత్త జిఓ, ఏపీ ఎస్ ఎస్ ఆర్-1996,28 నిబంధనకు సావరణ చేస్తూ జీవో ఇచ్చారు. ఇప్పుడు ఉపాధ్యాయులు, ప్రమోషన్ కావాలనుకుంటే, ఎప్పుడైనా పొందవచ్చు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు, సర్విస్ కొనసాగింపు. గతంలో, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు…

Read More

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. వృద్ధులకు, నగదు, కొత్త బట్టలు, హై స్కూల్ విద్యార్థులకు, పుస్తకాలు, స్టేషనరీ, పదో తరగతి విద్యార్థులకు పరీక్షల రాసేవారికి సాయంత్రం అల్పాహారం నిమిత్తం దాత సి ఎస్ ఎన్ రాజు గారు ఏర్పాటుచేసిన 6000 రూపాయలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ , డిటిడిసి బాబు , కే బుద్ధరాజు ,…

Read More

గణతంత్ర దినోత్సవం గురువులకు ఘనసత్కారం.

పాలకొల్లు: జనవరి, 27 (తెలుగు న్యూస్ పవర్) పదవీ విరమణ చేసిన గురువులు,గణతంత్ర దినోత్సవం సందర్భంగా, లంకలకోడేరులో ఘన సత్కారం అందుకున్నారు. ఈ గౌరవంతో, నూతన వరవడికి శ్రీకారం చుట్టారు, హెడ్ కానిస్టేబుల్ దీపాటి విజయ రావు. స్థానిక మండల పరిషత్, ఆదర్శ ప్రాథమిక పాఠశాల2, వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, దండు చిన్న రామకృష్ణంరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, ఎస్ ఎల్ నరసింహారాజు, చొప్పల సువర్ణ రత్నం, కర్ని జోగయ్య, పి వరలక్ష్మి ఈ…

Read More

భారత స్వాతంత్రం, మహనీయుల త్యాగఫలం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,26 (తెలుగు న్యూస్ పవర్) ఎందరో మహనీయులు త్యాగఫలంతో,భారత స్వాతంత్ర్యం సిద్ధించి, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా,సోమవారం, స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా, ,మంత్రి తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారధ్యంలో ఆంధ్ర రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం…

Read More

దళితుల అభివృద్ధి కూటమి లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: జనవరి,26(తెలుగు న్యూస్ పవర్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో ఉన్న, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల, రక్షణ, సుందరీకరణ లో భాగంగా, పైస్లాబ్ నిర్మాణానికి, మంత్రి తనవంతుగా శ్రమదానం చేశారు….

Read More

వరిపైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ- మంత్రి నిమ్మల పొలం బాటలో వెల్లడి.

పాలకొల్లు: జనవరి, 26(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుతం సాగు చేస్తున్న దాల్వా వరి పైరుకు జింకు లోపం, సల్ఫేడ్ ఇంజురీ ఉన్నట్టు వ్యవసాయ అధికారులు గుర్తించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ క్షేత్రాల్లో, అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. ఆగర్తిపాలెంలో ఉన్న వరి పొలాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పైరు పై ప్రభావం చూపుతుందన్నారు. రైతులు జింకు లోపం నివారణకు ఎకరాకు లీటరుకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి,…

Read More

సీతారామ కళ్యాణం పట్టు వస్త్రాల సమర్పణ

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యా ణ మహోత్సవాల సందర్భంగా, ఆదివారం రాత్రి, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు మేళ తాళాలతో పట్టు వస్త్రాలు సీతారామ స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మీసాల రామచంద్ర, ట్రస్టీలు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, ఆలయ పర్యవేక్షకులు పి వాసు. అర్చకులు క్రిష్టప్ప, అనిల్, వీరబాబు ఆలయ…

Read More

పాలకొల్లు టిడిపికి పలు జిల్లా పదవులు.

భీమవరం: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) తెలుగుదేశం పార్టీ, పశ్చిమగోదావరి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం, భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ ఇన్ లో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎస్ ఎస్ ఐ డి సి, చైర్మన్,మంతెన రామరాజు జిల్లా అధ్యక్షులుగా,వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి పాలకొల్లుకు నియోజకవర్గానికి చెందిన పలువురికి జిల్లా కమిటీలు స్థానం కల్పించారు. దిగమర్రు సాగునీటి సంఘం అధ్యక్షులు, ఎలమంచిలి మండల, టిడిపి సీనియర్ నాయకులు మాతా రత్నం…

Read More

పాలమూరు రక్షిత మంచినీటి పథకం ప్రారంభించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం పాలమూరు గ్రామ రక్షిత మంచినీటి పథకాన్ని, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, ఏడదిన్నరలోనే సుమారు 61 లక్షల వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేశారు. ఇక్కడ నీటి స్వచ్ఛత గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. దగ్గులూరు లో50.40 లక్షలు, గవరపేట 40.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీరు…

Read More