పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం.
నర్సాపురం:డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో సైయంట్, కృత్రిమ మేధా(ఏ ఐ) ఫ్యూచర్ స్కిల్స్ హబ్, స్థానిక డిజిటల్ భవన్ లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామ సమక్షంలో సంతకాలు జరిగాయి. తొలి అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మధ్య కుదిరింది. వీరు నైపుణ్య అభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఎగుమతి సంసిద్ధతపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ…