Telugu News Power

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రహదారి ఎన్ హెచ్ 365 బిజి.

న్యూఢిల్లీ:మార్చి,1(తెలుగు న్యూస్ పేపర్) అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆ ఫలాలు ఇప్పుడు దేశానికి అందుతున్నాయి. బిజెపి ప్రభుత్వం రోడ్ల విస్తరణకు, అభివృద్ధికి మారుపేరుగా, ప్రసిద్ధి చెందింది. ఇప్పటి ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా అదే పంథా కొనసాగిస్తున్నది. విభజిత ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేసిన ఓ రోడ్డుకు ఎన్…

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

యలమంచిలి: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక సభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎలమంచిలి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. కలగంపూడి వద్ద కాలువకు సిమెంట్ గోడ నిర్మాణానికి 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏనుగువానిలంకలో ఆసుపత్రి భవన నిర్మాణానికి 36 లక్షల రూపాయలు కేటాయించారు. ఏ నువ్వు అలాగా బ్రాంచ్ ఛానల్ వెంబడి రోడ్డు నిర్మాణానికి 74.55 లక్షల రూపాయల, రోడ్లు డ్రైనేజీ పనులకు 15 లక్షల…

Read More

నేడే విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ పూర్వక మిఠాయిలు పంపిణీ.

హైదరాబాద్: ఫిబ్రవరి, 28 (తెలుగు న్యూస్ పవర్) ప్రముఖ నటులు, విజయ్ దేవరకొండ రష్మిక మదన్న వివాహ విరోష్ వేడుకల్లో భాగంగా ఆదివారం దేశంలోని పలు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద మిఠాయిలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానంతో తమ ప్రేమను పంచుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు వర్షం వ్యక్తం చేశారు.

Read More

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల నిర్యాణం.

చిలుకూరు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) వీసా గాడ్ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, హైదరాబాద్ సమీపంలో గల శ్రీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సుందర రాజన్ మరణ వార్త శనివారం భక్తులను శోకసముద్రంలో ముంచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిష్ర్టార్ గా ఉన్నత పదవుల్లో ఆయన పని చేశారు. తదుపరి వారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. ఆలయ అర్చకులుగా విశేష ఆదరణ పొందారు. ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన తో అనేక ఆధ్యాత్మిక…

Read More

ఎమర్జెన్సీఉద్యోగంగా మారిపోయిన ఉపాధ్యాయ వృత్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ వృత్తి ఎమర్జెన్సీ ఉద్యోగంగా మారిపోయిందని, రాష్ట్ర ఫ్యాఫ్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి లంకపల్లి సాయిశ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుంపర్రుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాల దేవేంద్రుడు పదవీ విరమణ సభ శనివారం జరిగింది. ఈ సభకు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఉప విద్యాశాఖ అధికారి కెవిఎస్ సత్యనారాయణమూర్తి మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…

Read More

పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.

నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్ చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం…

Read More

బిజెపికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి.

పాలకొల్లు: ఫిబ్రవరి, (తెలుగు న్యూస్ పవర్)పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్ము చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగాకుచ్చర్లపాటి భారతి శనివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరు బిజెపి జిల్లా కార్యదర్శి. నూతన పాలకమండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి పూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్తి,బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు గ్రామ ప్రజల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్…

Read More

మండలి సేవలు ఆదర్శనీయం. -ఎంవీ కృష్ణారావుకు సీపీఐ నేతల నివాళి ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

అవనిగడ్డ: ఫిబ్రవరి,28 తెలుగు న్యూస్ పవర్)కృష్ణారావు సేవాభావం ఆదర్శనీయం మంచితనం అనుసరణీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి సీపీఐ నియోజకవర్గ నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, మల్లుపెద్ది రత్నకుమారి, కుంపటి వెంకటేశ్వరరావు, మాలెంపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ముఖర్జీ,…

Read More

ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…

Read More

రైల్వే రిజర్వ్ టికెట్ వేరొకరికి ఇవ్వొచ్చు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి27 (తెలుగు న్యూస్ పవర్) భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు ప్రకటించింది. ఒకరి పేరుపై రిజర్వ్ చేసుకున్న టిక్కెట్టును వేరొకరి పేరుకు మార్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇది రక్తసంబంధీకులైన, తల్లిదండ్రులు, సోదర,సోదరి, కొడుకు,కూతురు, భార్యాభర్తలకు కు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. ఒకరోజు ముందు రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి, సంబంధిత రుజులులు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివాహాది శుభకార్యాలకు వెళ్లే బృందాలకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేస్తారని రైల్వే శాఖ…

Read More