తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రహదారి ఎన్ హెచ్ 365 బిజి.
న్యూఢిల్లీ:మార్చి,1(తెలుగు న్యూస్ పేపర్) అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆ ఫలాలు ఇప్పుడు దేశానికి అందుతున్నాయి. బిజెపి ప్రభుత్వం రోడ్ల విస్తరణకు, అభివృద్ధికి మారుపేరుగా, ప్రసిద్ధి చెందింది. ఇప్పటి ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా అదే పంథా కొనసాగిస్తున్నది. విభజిత ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేసిన ఓ రోడ్డుకు ఎన్…