దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.
తాడేపల్లి: ఏప్రిల్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఖరీదైన భవనాలు, బంగారం, వెండి నగదు ఇబ్బడి ముబ్బడిగా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక ఫార్మాలిటీస్ పూర్తిచేసిన తరువాత, రాత్రికి ఆమె అరెస్టు చూపించారు. అత్యంత వివాదాస్పద…