Telugu News Power

అమరజీవి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రికి ఆహ్వానం.

అమరావతి: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అధ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం ఆహ్వానించారు. ఇందుకు అమరావతి లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలం కేటాయించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం తయారు చేయించారు. ఈ ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 16న జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారి 125…

Read More

మెగా ఫౌండేషన్, మెగా వైద్య శిబిరం.

పాలకొల్లు: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. పాలకొల్లు పట్టణ సిఐ కోల రజనీ కుమార్, వారి సిబ్బందితో కలిసి ఈ శిబిరానికి వచ్చి,రక్తదానం చేయటం విశేషం. పాలకొల్లు పూర్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాష్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక…

Read More

రాజోల్లో చక్కర్లు కొట్టిన విమానం

రాజోలు: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ కేంద్రమైన రాజోలులో విమానం ఉదయం 9 గంటల నుంచి చాలా సేపు చెక్కర్లు కొట్టింది. తాటి చెట్టు ఎత్తువరకు దిగి చెక్కర్లు కొట్టింది. ఈ వింత చూసిన ప్రజలు కారణం తెలియక పలు రకాలుగా చర్చించుకున్నారు. ఏదైనా సర్వే జరుగుతుందేమోనని సంతృప్తి పడ్డారు.

Read More

ప్రభుత్వ ఔషధ పంపిణీ విధానం లోపభూయిష్టం – ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: మార్చి,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేసే ఔషధ విధానం లోపభూయిష్టంగా ఉందని పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఇంకా రవీంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రశ్నకు సంబంధించి మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చే మందులపై వారు ఇచ్చిన సమాధానం మొక్కుబడిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గడువు మీరిన మందులు ఆరు నెలలకు…

Read More

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పవన్ కళ్యాణ్.

అమరావతి: మార్చి,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి, నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా,…

Read More

కలెక్టరేట్‌లో సామాన్యులకు లిఫ్ట్ సౌకర్యం.

భీమవరం: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సామాన్యుల కోసం కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి అర్జీల సమర్పణకు, ముఖ్యంగా సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు కలెక్టరేట్‌కు వస్తున్నారని తెలిపారు.పై అంతస్తులకు చేరుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.10 లక్షల వ్యయంతో లిఫ్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారు…

Read More

పాలకొల్లు రూరల్ పంచాయతీని గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వం – మంత్రి నిమ్మల విమర్శ.

పాలకొల్లు: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, పాలకొల్లులో రూరల్ పంచాయతీని గాలికి వదిలేసిందని మంత్రి, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. అటు పంచాయతీకి,ఇటు మున్సిపాలిటీకి చెందకుండా అభివృద్ధిలో వెనుకబడిపోతున్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం,ఉపముఖ్యమంత్రి,,పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కలెక్టర్ తదితర అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే శంకుస్థాపన సభలో వెల్లడించారు. పని చేయని…

Read More

అల్లు వారి ఇంట పెళ్ళంట, భారీగా ఫ్రీ వెడ్డింగ్ షూట్.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. పాలకొల్లు ముద్దుబిడ్డ, విఖ్యాత హాస్యనటులు, అల్లు రామలింగయ్య, మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, పాన్ ఇండియా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, మెగా మేనల్లుడు అల్లు శిరీష్ వివాహం ఈనెల 6న జరగనుంది. వివాహ వేడుకల్లో భాగంగా, మంగళవారం ఫ్రివెడ్డింగ్ షూట్ జరిగింది. కాబోయే దంపతులు, నయనిక రెడ్డి, అల్లు శిరీష్ ఈ వేడుకకు ప్రత్యేక…

Read More

సితార డిజైనర్ చీర లక్ష

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రతల, గారాల పట్టి సితార ఘట్టమనేని ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఆమె ధరించిన ఓ డిజైనర్ చీర. చీర ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిల్యాన్ని ఈ చీర రూప శిల్పి.

Read More

100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే

ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్…

Read More