అమరజీవి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రికి ఆహ్వానం.
అమరావతి: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అధ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం ఆహ్వానించారు. ఇందుకు అమరావతి లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలం కేటాయించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం తయారు చేయించారు. ఈ ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 16న జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారి 125…