Telugu News Power

నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ.

పాలకొల్లు: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) నీటి భద్రత పై వందరోజుల కార్యాచరణకు సంబంధించి సోమవారం స్థానిక లాకుల వద్ద ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీచైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు నీటి భద్రతపై వందరోజుల కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది….

Read More

బిజెపి పథకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి

పాలకొల్లు/ ఉండి: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో బిజెపి జర్నలిస్ట్ కాలనీ, శక్తి కేంద్రం బూత్ ల వద్ద బూత్ అధ్యక్షులు అప్పలస్వామి, లక్ష్మీనారాయణ ల ఆధ్వర్యంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలతో ,పట్టణ అధ్యక్షుడు కొల్లికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో, శక్తి కేంద్రం కెనాల్ రోడ్ లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా స్థూపం ఆవిష్కరణ, ఎల్ అండ్ టి కాలనీలో పసుపులేటి నంద, రావూరి సుధా,…

Read More

మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుకున్న శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 110వ రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద మహిళలకు చీరల వస్త్ర దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను మంత్రి అభినందించారు. స్థానిక గాంధీ బొమ్మల…

Read More

మాజీ హోం మంత్రి ‘చేగొండి’ కి మంత్రి నిమ్మల శుభాకాంక్షలు.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, రాజకీయ కురువృద్ధులు చేగొండి జోగయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా కలిసి, హరిబాబును సత్కరించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి నుంచి నిమ్మల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరిబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు,…

Read More

యువత జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి జగ్జీవన్ రామ్ 119వ సందర్భంగా, కలెక్టరేట్ వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, కులరహిత సమాజ నిర్మాణానికి, జీవితాంతం కృషి చేసిన గొప్పనేత బాబు జగ్జీవన్ రామ్ ను కలెక్టర్ కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొని,ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు….

Read More

వచ్చేవారం పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్ళు – రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ.

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్.కామ్) నర్సాపురం(07219/07220)నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) మరియు బెంగళూరు(07153/07154) (ఎస్ఎంవిబి,) వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే వారు రద్దు చేశారన్న వార్త ఉభయగోదావరి జిల్లాలో ఆదివారం దావానలంలా వ్యాపించింది. స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రైళ్ళు కొనసాగించడానికి గతంలో రైల్వే అధికారులతో పలుసార్లు సమావేశమయ్యారు. వారి హామీతో ఈ రైళ్ళు ఇక నిరాగాటంగా నడుస్తాయని…

Read More

కొత్త జిల్లాలతో మారిన ఏపీ ముఖచిత్రం.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ శాఖ , కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురంతో కలిపి 28 జిల్లాలను మ్యాప్ సూచించింది. ఈ పటంలో అమరావతి రాజధానిగా స్పష్టంగా పేర్కొన్నది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిని పటంలో చూపాలంటే భారతదేశం నుంచి కాశ్మీర్ ను తొలగించినంత ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాలలో అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణంగా సూచించేవారు కాదు కూడా. పార్లమెంటులో అమరావతి…

Read More

ఉపాధి హామీ సామాజిక తనిఖీ

యమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పనుల క్షేత్ర సహాయకుల సమావేశం శనివారం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ సమీక్ష సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. రానున్న వ్యాసం సంబంధించి ఉపాధి హామీ పనులకు మంజూరు, కార్మికుల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. జె డి వి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

జీవితాల్ని మార్చే శక్తి విద్య మాత్రమే. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఒక పాల వ్యాపారి బిడ్డ కలెక్టర్ కావాలన్నా, కూతురు ఇంజనీర్ కావాలన్నా సాధ్యమయ్యేది విద్యతో మాత్రమేనని, దానికి శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బిఆర్ పాఠశాలలో శనివారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పాలకొల్లు పరిసర పాఠశాలల తొమ్మిదో తరగతి విద్యార్థులకు 264 ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, తన తల్లి విద్యార్థి దశలో విద్య కోసం…

Read More

కేంద్రమంత్రి మాట నీటిమటేనా నర్సాపురం పై రైల్వే శీతకన్ను

విజయవాడ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ, పలు రైళ్లు ప్రత్యేక రైళ్ళుగా నడుస్తున్న సందర్భంగా, వాటిని రెగ్యులర్ అధిపతిగా నడుపుతామని ప్రకటించారు. మ ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అధికారులు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి చర్లపల్లి మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైలు నిలిపివేసినట్టు ప్రకటించారు. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం వేసిన…

Read More