Skip to main content

Telugu News Power

నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ యాత్ర ఎంతో మేలు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ సైకిల్ దినోత్సవం” జరుపుకుంటారు. సైకిల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణకు దాని పాత్రను చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో అధికారికంగా ప్రకటించింది. సైకిల్‌కు ప్రత్యేక గుర్తింపు: దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సైకిల్ ప్రపంచంలో అత్యంత సరళమైన, చౌకైన, విశ్వసనీయమైన రవాణా సాధనాల్లో ఒకటి. ఇంధనం అవసరం లేకుండా…

Read More

ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మీరు ప్రస్తుతం జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకొల్లు మండలం, పూలపల్లి వీరి స్వగ్రామం. గతంలో వీరు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సమావేశంలో రైతులు…

Read More

ఉపాధి శ్రామికులకు మజ్జిగతో సేద తీర్చిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అన్నట్టుగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఉపాధి శ్రామికుల వద్దకు స్వయంగా వెళ్లి సోమవారం వారికి మజ్జిగతో సేద తీర్చారు. స్థానిక వెలివెల గ్రామంలో పంట బోదులలో పని చేస్తున్న శ్రామికుల వద్దకు కాలువలో దిగి వెళ్లి శ్రామికులకు మజ్జిగ అందజేశారు. గత ఏడాది నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో…

Read More

బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.

పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల…

Read More

నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం. విశాఖపట్నం కేంద్ర కార్య స్థానం.

జనరల్ డస్క్: మే, 31 (తెలుగు న్యూస్ పవర్ కాం). కేంద్ర ప్రభుత్వం దక్షిణ తీర రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించింది. ఇది 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.“కొత్త రైల్వే జోన్” ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, జోన్ ఏర్పాటును ఖరారు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి అమలులోకి వచ్చింది. విశాఖపట్నం అధికారిక ప్రధాన కార్యాలయం గా ఉంటుంది.ఇది భారత…

Read More

అభివృద్ధి పనుల వేగం పెంచాలి. -మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే 30(తెలుగు మూవీస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. నర్సాపురం ప్రధాన కాలువపై లారీ స్టాండ్ సమీపంలో పాలకొల్లు- మార్టేరు ఆర్ అండ్ బి…

Read More

రుతుక్రమంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి

పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రుతుక్రమ సమయాల్లో మహిళలు పరిశుభ్రత పాటించాలని జిల్లా అధికారిని దేవ సుధ సూచించారు. జాతీయ రుతు పరిశుభ్రత దినోత్సవం స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించారు. మహిళలు మూఢనమ్మకాలు వదిలేసి, రుతుక్రమంలో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని సుధ తెలిపారు. బహిష్టు సమయంలో నూలు దుస్తులు ధరించి, పాడ్స్ వాడటం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నవ్య జీవన్,…

Read More

టిడిపి శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు.

పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేసినందుకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన వరవడికి శ్రీకారం చుట్టిన క్లస్టర్ పద్ధతిలో తొలిసారి నిర్వహించిన మహానాడు అపూర్వ విజయం దక్కించుకోవడంతో మంత్రి తన సంతోషాన్ని పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పంచుకున్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు…

Read More

గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.

పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా…

Read More

విద్యుత్ కోసం ఆక్వా రైతులు విలవిల. 216 హైవే దిగ్బంధం.

యలమంచిలి: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రోజున్నరపాటు చించినాడ ఇండస్ట్రియల్ ఫీడర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానిక ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చించినాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధించి గురువారం తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆక్వా సాగు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పై నడపటానికి ఇబ్బందులు…

Read More