తీరం చేరిన స్నేహ తిరునాళ్ళు
యలమంచిలి:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) భీమవరం సమీపంలో జక్రం రిసార్ట్స్లో శనివారం ప్రారంభమైన ‘స్నేహపీడనం’ సుమారు 24 గంటల పాటు కొనసాగి, నిమిషానికి 60 నవ్వుల వేగంతో యలమంచిలి మండలం, చించినాడ వశిష్ట గోదావరి వంతెనతాకి, సమీపములో సంతోషాల అల్లకల్లోలం సృష్టించి, దాదాపు సాయంత్రం వరకు కొనసాగి, తీరం దాటింది. ఈ స్నేహ తుఫానుకు “అమేజింగ్ రీ యూనియన్” గా నామకరణం చేశారు. సుమారు దశాబ్దం తర్వాత పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో 1979…