Telugu News Power

తీరం చేరిన స్నేహ తిరునాళ్ళు

యలమంచిలి:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) భీమవరం సమీపంలో జక్రం రిసార్ట్స్లో శనివారం ప్రారంభమైన ‘స్నేహపీడనం’ సుమారు 24 గంటల పాటు కొనసాగి, నిమిషానికి 60 నవ్వుల వేగంతో యలమంచిలి మండలం, చించినాడ వశిష్ట గోదావరి వంతెనతాకి, సమీపములో సంతోషాల అల్లకల్లోలం సృష్టించి, దాదాపు సాయంత్రం వరకు కొనసాగి, తీరం దాటింది. ఈ స్నేహ తుఫానుకు “అమేజింగ్ రీ యూనియన్” గా నామకరణం చేశారు. సుమారు దశాబ్దం తర్వాత పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో 1979…

Read More

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన ర్యాలీ

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ స్థానిక వైఎస్ఆర్ పార్టీ నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించింది. ఈ ర్యాలీలో నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు,గోపి గుణ్ణం నాగబాబు, చెల్లెమ్ ఆనంద్, చిలుఊరి కుమార దత్తాత్రేయ వర్మ, చెల్లెమ్ ఆనంద్ ప్రకాష్ ,ఎడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్ బాబు, జోగాడు ఉమామహేశ్వరరావు, గంగా పవన్, మహిళ కార్యకర్తలు, నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా భీమవరానికి సంతకాలు సేకరించిన పత్రాలను…

Read More

పాలకొల్లుకు భారీ విద్యుత్ ప్రాజెక్ట్ -మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) విద్యుత్ కష్టాలు తీర్చడానికే కాక, భవిష్యత్తు అవసరాల మేరకు 250 కోట్ల భారీ విద్యుత్ కేంద్రం స్థాపించనున్నట్టు, సోమవారం విలేకరుల సమావేశంలో మంత్రి ప్రకటించారు. ఇప్పుడు నిర్మించబోయే విద్యుత్ కేంద్రం 220/33 కెవి సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. పాలకొల్లు పట్టణంలో ప్రస్తుతం ఉన్న 70 మెగావాట్ల విద్యుత్ అవసరాలకు మించి భవిష్యత్తులో ఏర్పడబోయే డిమాండ్ కు తగ్గట్టుగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మంజూరు చేయించినట్టు చెప్పారు.అధికారుల నిరంతర కృషితో, ఇందుకోసం లంకలకోడేరు…

Read More

విద్యార్థికి రోటరీ క్లబ్ సాయం

పాలకొల్లు డిసెంబర్ 15 తెలుగు న్యూస్ పవర్ స్థానిక రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు. పెదమామిడిపల్లి కి చెందిన కుక్కల యామిని సత్యలక్ష్మి ఓ ప్రైవేటు కాలేజీకి చెల్లించవలసిన ఫీజు 7500 రూపాయలు ఉపకార వేతనం గా అందించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల చదువు కొనసాగించడానికి రోటరీ క్లబ్ సభ్యులు సహాయపడతారని రాజు తెలిపారు. ఈ కార్యక్రమం క్లబ్ మాజీ…

Read More

ఏపీ మంత్రుల పనితీరు ర్యాంకింగ్స్ విడుదల

93%తో అగ్రస్థానంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మంత్రుల పనితీరుపై తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రజాభిప్రాయం, శాఖల పనితీరు, పాలనలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ ర్యాంకింగ్స్‌లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 93 శాతం పనితీరు స్కోర్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఎన్. రామా నాయుడు (87%), సత్య కుమార్ యాదవ్ (86%) వరుసగా రెండో,…

Read More

యు టి ఎఫ్ యలమంచిలి మండల శాఖ వైద్య శిబిరం.

పాలకొల్లు డిసెంబర్ 14 తెలుగు న్యూస్ పవర్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎలమంచిలి మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షాబ్జి ఉద్యమాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాలను, సేవా భావాన్ని పలువురు యుటిఎఫ్ నాయకులు కొనియాడారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, బాబ్జి, శ్రీ వైష్ణవి హై స్కూల్ లో ప్రారంభించారు. ఈ శిబిరంలో చక్కెర…

Read More

పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు, స్థానిక శాసనసభ్యులు రామానాయుడు వడ్లవానిపాలెం గ్రామంలో 32 లక్షల ఆర్ జి ఎస్ ఏ నిధులతో చేపట్టనున్న పంచాయితీ భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక పెచ్చెట్టిపాలెం లో 15 లక్షల ఓ ఎన్ జి సి నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర…

Read More

అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్ – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం స్మార్ట్ ఫోన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ పంపిణీ చేస్తుందని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి సోమవారం 224 మంది అంగన్వాడీలకు 5జి స్మార్ట్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు 5జి ఫోన్ పరిష్కారం చూపుతుందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి తను ఏ అవకాశం వచ్చిన తప్పక ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు….

Read More

ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

యలమంచిలి: డిసెంబర్,14(తెలుగు న్యూస్ పవర్) అభివృద్దే,ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది, కూటమి ప్రభుత్వమని, స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏటిగట్టు పటిష్ట పరిచే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చించినాడ వద్ద మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు పటిష్టత కోసం గతంలో 8 కోట్ల, రూపాయల నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం దాదాపు మరో 9 కోట్లు…

Read More

కొబ్బరి రైతుకు ఊరట.

    పాలకొల్లు:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్ ) కొబ్బరి ధర 25- 26 రూపాయల నుంచి ఒక్కసారిగా, సగానికి పైగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రానున్న 2026 ఏడాదికి గాను కొబ్బరికి మద్దతు ధర ప్రకటించింది. మిల్లింగ్ కోప్రా ధర 12,027 రూపాయలు. గతంలో ఈ ధర 11, 5 82 రూపాయలు ఉండేది. ఈ ఏడాది పెరుగుదల క్వింటాల్ కు 445 రూపాయలు. బాల్ కోప్రా ధర…

Read More