Telugu News Power

నేను రాను నరసాపురానికి, అరుణాచలానికి ఆగిన రైలు కూత.

విజయవాడ:మార్భి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక వూడిన చందంగా తయారయింది అరుణాచలం రైలు ప్రయాణం. గత కొంతకాలంగా భక్తులు విశేషంగా దర్శిస్తున్న, అరుణాచలం యాత్రకు పచ్చ సిగ్నల్ లేక ఆగిపోయింది. నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణం తిరువణ్నమలై వరకు సాగుతుంది. భక్తులకు ఈ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల, పలు జిల్లాల భక్తులు రిజర్వేషన్ కోసం పోటీ పడుతున్నారు. ఏడాదిన్నరగా, రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు…

Read More

అంగన్వాడీలకు మే నెల వేసవి సెలవులు ఇవ్వాలి. -సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త డిమాండ్.

జనరల్ డెస్క్: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్.కామ్) మే నెలలో ఎండల తీవ్రత వల్ల అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించారు. ప్రీస్కూల్ పిల్లలను సెంటర్‌కు పంపించడానికి తల్లిదండ్రులు చెందుతున్నారన్నారు. ప్రీస్కూల్ పిల్లలు ఎండల తీవ్రత వల్ల అనారోగ్యానికి గురవుతారని భయం వ్యక్తం చేస్తున్నారన్నారు.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా సెంటర్‌కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి…

Read More

జిల్లా అభివృధ్ధే ధ్యేయంగా సమగ్ర ప్రణాళిక. -బడ్జెట్ అవుట్ రీచ్ పై సమీక్ష

భీమవరం:మార్చి,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో జరిగిన “బడ్జెట్ ఔట్‌రీచ్” సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం నిర్వహించారు. వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాలకు విస్తరించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్య సాధనలో భాగంగా తలసరి ఆదాయం పెంపు, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలతో బడ్జెట్…

Read More

వాకర్స్ క్లబ్ ఉచిత మందుల పంపిణీ.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనారోగ్యంతో బాధపడుతున్న, స్థానిక, రావూరి శ్రీనివాస్, పెదమామిడిపల్లికి చెందిన, గూడపాటి అనంతలక్ష్మి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, బట్టే లంక, తోలేటి రామాంజనేయుల కు 20 వేల రూపాయల విలువైన మందులు మంగళవారం క్లబ్ తరఫున తటవర్తి సుధాకర్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ పీర్ సాహెబ్, కటారి నాగేంద్ర కుమార్, ధనాని శ్రీరామూర్తి, పోతుల ఉమామహేశ్వరరావు, సలాది రామ చంద్ర రావు, బసవరాజు, శ్రీనివాస రావు తదితరులు…

Read More

మాల మహానాడు అధ్యక్షులు రాజేష్ గృహ నిర్బధం.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నల్లి రాజేష్ ను పాలకొల్లు పోలీసులు మంగళవారం గృహ నిర్బంధంలో ఉంచారు. ఇటీవల ఆకివీడు మండలం పేదపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రవేశించడానికి వెళ్లిన సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భీమవరంలో జరపతల పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షులు నల్లి రాజేష్ వారి అనుయాయులు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి స్థలానికి…

Read More

దేశంలోనే ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ -ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనం.

న్యూఢిల్లీ/విజయవాడ:మార్చి, 31 (తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కృషితో పంచాయతీరాజ్ శాఖ వివిధ విభాగాల్లో 5 అవార్డులు దక్కించుకున్నాయి. గతంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మెరుగైన పనితీరుతో 1వ స్థానానికి పంచాయతీరాజ్ శాఖ చేరుకోవడం ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దక్షతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్…

Read More

వైసిపి సర్పంచులకు సన్మానం

పాలకొల్లు: మార్చి,30(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల హరి గోపాల రావు సోమవారం నియోజకవర్గ స్థాయిలో సర్పంచులకు సన్మానం చేశారు. ప్రజల కోసం, గ్రామ ప్రగతి కోసం,గత ఐదేళ్లుగా తమ సేవలు అందించినందుకు వైసీపీ పార్టీ తరఫున ఈ సత్కారం అందజేస్తున్నట్టు గుడాల గోపి తెలిపారు. వీరి పదవి కాలం ముగిసినందున వీడ్కోలు సభ ఏర్పాటు చేసి, కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ…

Read More

కేంద్రమంత్రి వర్మచే, పురోహితులకు వస్త్రదానం.

పాలకొల్లు: మార్చి, 30(తెలుగు న్యూస్ పవర్.కాం) పంచారామ క్షేత్రం, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సోమవారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి, వేద ఆశీర్వచన పూజలు. ఆలయఅర్చకులు క్రిష్టప్ప ,అనిల్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని మాంటిసోరి పాఠశాల, అధినేత కలిదిండి కృష్ణ వర్మ సౌజన్యంతో వందమంది పురోహితులకు మంత్రివర్మ వస్త్ర దానం చేశారు….

Read More

కల నిజమైన వేళ, కళకళలాడిన టిడ్కోగృహప్రవేశ వేడుక.

పాలకొల్లు; మార్చి, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) సొంత ఇంటి కల నిజం చేసి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు లబ్ధిదారులకు తాళాలు అందించడంతో సోమవారం టిడ్కో ఇళ్ల సముదాయంలో తిరునాళ్లను మరిపించింది. ఈ గృహప్రవేశ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కోలాహలంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఆనాడు, కేంద్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల 6,140…

Read More

మంత్రి శ్రమదానం.

పాలకొల్లు: మార్చ్; 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి పనుల వారం వారం పరిశీలనా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్థానిక 27వ వార్డు క్రైస్తవ స్మశాన వాటిక పనులు పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన ఆదివారం స్లాబ్ పనులు నిర్మాణంలో శ్రమదానం చేశారు. అక్కడే అల్పాహారం తీసుకున్నారు. పలు జరుగుతున్న తీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోనూరు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More