నేను రాను నరసాపురానికి, అరుణాచలానికి ఆగిన రైలు కూత.
విజయవాడ:మార్భి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక వూడిన చందంగా తయారయింది అరుణాచలం రైలు ప్రయాణం. గత కొంతకాలంగా భక్తులు విశేషంగా దర్శిస్తున్న, అరుణాచలం యాత్రకు పచ్చ సిగ్నల్ లేక ఆగిపోయింది. నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణం తిరువణ్నమలై వరకు సాగుతుంది. భక్తులకు ఈ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల, పలు జిల్లాల భక్తులు రిజర్వేషన్ కోసం పోటీ పడుతున్నారు. ఏడాదిన్నరగా, రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు…