Telugu News Power

మీ ఇంటికి-మీ డాక్టర్ పథకం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, తీరప్రాంత నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు “మీ ఇంటికి మీ డాక్టర్” సంచార వైద్య యూనిట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో అమలు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా డాక్టర్ బృందం గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్యం, మందులు అందిస్తుంది. శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుందని, కలెక్టర్ చదలవాడ నాగరాణి…

Read More

ఎనర్జీ (విద్యుత్) యూనివర్సిటీ ఏర్పాటు చేయండి- సీఎం ఆదేశాలు.

అమరావతి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందుపుచ్చుకునేందుకు ఎనర్జీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు అధ్యాయనం చేయాలని కోరారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నూతన ఆవిష్కరణల కోసం స్టార్ట్…

Read More

9 కోట్ల మంది మహిళలకు నీటి మోత కష్టాలకు ఇక చెల్లు. జల్ జీవన్ మిషన్ 2.0 పొడిగింపు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశం ద్వారా సంభాషించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్…

Read More

ప్రధాన మోడీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్ కాం)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ సంభాషణ మంగళవారం జరిగింది.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను ఈ అంశం సూచిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితి, శాంతి పునరుద్ధరణ, వాణిజ్య ఒప్పందాల పురోగతి వంటి ప్రధాన అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని “శాంతి పునరుద్ధరణ, ఉద్రిక్తతల తీవ్రత తగ్గించే ప్రక్రియ” గా ఇరు దేశాల…

Read More

ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలి. -ఆచార్య విస్తాలి శంకరావు పిలుపు.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని, మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై, తెలుగు శాఖ, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం,నిర్వహించిన “తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం’, జాతీయ సదస్సులో వారు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా, మహాకవి గురజాడ ఆకాంక్ష, ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందన్న అంశాన్ని సమగ్రంగా విశ్లేషించి విసిదీకరించారు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీకి సమాజంలో నిజమైన…

Read More

కొత్త పామాయిల్ మిల్లులతో నూనె దిగుబడి పెంచాలి. -ఎంపీ పురందరేశ్వరి.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు. దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ…

Read More

రోటరీ జిల్లా గవర్నర్ గా ముచ్చర్ల సంజయ్.

విజయవాడ/పాలకొల్లు: ప్రతిష్టాత్మకంగా జరిగిన రోటరీ జిల్లా గవర్నర్ కు జరిగిన ఎన్నికల్లో స్థానిక ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ సోమవారం రాత్రి ఎన్నికయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రెవిన్యూ జిల్లాలు ఒక రోటరీ జిల్లాగా పరిగణిస్తారు. ఈ రోటరీ జిల్లాలో 74 క్లబ్బులు ఉన్నట్టు సంజయ్ తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం సభ్యులందరి సమిష్టి విజయం గా అభివర్ణించారు….

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు రూ 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన .

భీమవరం : మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు.

విజయవాడ: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ సృష్టించిన అరుదైన రికార్డ్ పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సోమవారం స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అపూర్వ ఘట్టం సందర్భంగా, అభినందనలు తెలిపారు. భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నేతగా మోదీ ఈ రికార్డు సృష్టించారు. మునుపటి సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సృష్టించిన 8,930 రోజుల రికార్డును అధిగమించి, మోదీ 8,931 రోజులపాటు దాటీ…

Read More

నర్సాపురం తాలూకా జేఏసీ ఏర్పాటు.

నర్సాపురం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురంలో ఏపీ జేఏసీ నరసాపురం తాలూకా నిర్మాణం సోమవారం జరిగింది. యలమంచిలి, మొగల్తూరు నరసాపురం టౌన్, నర్సాపురం రూరల్ మండలాలు ఈ తాలూకాలో ఉన్నాయి. నరసాపురం తాలూకా జేఏసీ జాయింట్ సెక్రటరీ గా యలమంచిలి మండలం మండలం, పంతం రామమూర్తి నాయుడు, ఈసీ మెంబర్లుగా దండు పద్మావతి, గుత్తిందీవి శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎస్ విజయరామరాజు ప్రధాన కార్యదర్శి పి…

Read More