కొత్త పామాయిల్ మిల్లులతో నూనె దిగుబడి పెంచాలి. -ఎంపీ పురందరేశ్వరి.
న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు. దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ…