Telugu News Power

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల పంపిణీ

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు…

Read More

అడవిపాలెం లో క్లీన్ అండ్ గ్రీన్

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో, పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిషత్ పాఠశాల, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తదుపరి మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తరచూ మోసాలకు గురవుతున్న గ్రామస్తులను సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. మీ శిబిరంలో ఎన్ఎస్ఎస్ కమిటీ…

Read More

మహిళ అనుమానస్పద మృతి

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక పెంకుళ్ళపాడు సమీపంలో ఉన్న టిట్కో, ఎల్. అండ్ టి. కాలనీ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు పేరు తాడి రాధా(30) గా గుర్తించారు. ఈమె పదేళ్ళు గా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తితో ఈమె గత ఏడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జంట మంగళవారం తెల్లవారుజామున గొడవ పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం…

Read More

యలమంచిలిలో తొలి ట్రస్ట్ ఏర్పాటు

యలమంచిలి:డిసెంబర్,2(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలికి మొట్టమొదటిసారిగా శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఒక ట్రస్ట్ రాబోతుంది. యలమంచిలి అభివృద్ధికి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, పేదల సంక్షేమానికి ఎప్పటినుంచో పాటుపడుతున్న తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ మేరకు సింహాచల అప్పన్న, క్షేత్ర వరాహ నరసింహస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ట్రస్ట్ కు సుకృత గా నామకరణం చేశారు. చిహ్నాన్ని విడుదల చేశారు….

Read More

క్షీరారామ అన్నదాన కమిటీ జమా ఖర్చుల సమావేశం.

పాలకొల్లు: డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన నెల రోజుల నిత్యాన దాన కమిటీ సమావేశం లీలా కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అన్నదాన కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించిన పలువురు స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్టోబర్, 22 నుంచి నవంబర్, 20…

Read More

విద్యార్థులు సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి-ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి

యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ…

Read More

నూతన చట్టాలు తెలుసుకోవాలి

పాలకొల్లు:డిసెంబరు,1(తెలుగు న్యూస్ పవర్) భారతీయ న్యాయ సంహిత చట్టాల గురించి తెలుసుకోవాలని పాలకొల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జి పృద్వి పిలుపునిచ్చారు. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో భారతీయ నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం సోమవారం స్థానిక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పృథ్వి మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో…

Read More

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్…

Read More

ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ

పాలకొల్లు: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ వ్యాధి పై యువత అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆటాన్మస్ కాలేజీ విద్యార్థులు ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సోమవారం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పట్ల అపోహలు తొలగించి, సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ అవగాహన ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ నిరోధక నినాదాలు చేశారు. ఈ ర్యాలీ…

Read More

వాటర్ ప్లాంట్ వాడుకలోకి తీసుకువస్తా – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,1 (తెలుగు న్యూస్ పవర్) బగేశ్వరంలో మూసివేసిన వాటర్ ప్లాంట్ తిరిగి వినియోగంలోకి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థానిక మండలం బగ్గేశ్వరం గ్రామంలో పునరుద్ధరిస్తున్న మైక్రో వాటర్ ఫిల్టర్ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు లేని తీవ్రంగా ఉన్నప్పటికీ బెగ్గేశ్వరం గ్రామం పై ఉన్న ప్రత్యేక అభిమానం గౌరవంతో ఈ నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు సుమారు పది లక్షల వ్యయంతో ఈ పనులు ప్రారంభం…

Read More