Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

పాలకొల్లు: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్ఎఫ్) చెక్కులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం రాత్రి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్సకు అర్హులైన 97 మందికి రూ. 40.92 లక్షల విలువైన చెక్కులు లబ్ధిదారులకుౠ అందజేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, వెంకటేశ్వరరావు, ధనాని సూర్యప్రకాష్,, బిట్ట లక్ష్మీనారాయణ, చిలుకూరు బాలాజి,…

Read More

కొంతేరు యూత్ క్గబ్ నాటికోత్సవాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కొంతేరు యూత్ క్లబ్, నాటికోత్సవాలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలపరుల శాఖామాత్యులు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు బోనం రవి సభకు స్వాగతం పలికారు. జాతీయస్థాయి గుర్తింపు కలిగిన ప్రతిష్టాత్మక కొంతేరు యూత్ క్లబ్ సేవలను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రముఖ టీవీ, సినీ నటులు, నిర్మాత, స్థానికులు ఖండవల్లి అనిల్ అర్క…

Read More

రైతు విశ్రాంతిభవనం ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆవరణలో ఉన్న రైతు విశ్రాంతిభవము స్థానానికి శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శనివారం ప్రారంభించారు. రైతు విశ్రాంతి భవనాన్ని రూ. 42 లక్షల నిధులతో ఆధునికీకరించారు. ఈ సందర్భంగా, ఏఎంసీ చైర్మన్, కోడి విజయభాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు తమ డైరెక్టర్ల బృందంతో కలిసి పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్…

Read More

అటవీ శాఖ అధికారిపై హైకోర్టు ఆగ్రహం. ఎఫ్ ఆర్ ఓ జి. శ్రీరాములపై సస్పెన్షన్ వేటు

అమరావతి: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఉద్యోగులు దైవాంశ సంభూతులు కాదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులు మాత్రమేనని గుర్తు చేసింది.హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, గర్వంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు.సూర్య…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కు పరామర్శ

హైదరాబాద్: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ నివాసానికి శనివారం వెళ్లి కలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, శ్వాస ఇబ్బంది కారణంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈసందర్భంగా,పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా ఆత్మీయస్వాగతం పలికారు.

Read More

యమంచిలిలో మేడే వేడుకలు

యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ…

Read More

పెన్షన్ రోజే పెద్ద పండుగ -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెన్షన్ రోజే, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ మూడు పండగలు కలిసిన పెద్ద పండుగని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక 27వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధాప్య పెన్షన్ రూ. 2 ల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. గత జగన్…

Read More

సమాజ అభివృద్ధికి శ్రామికులే సారధులు. -రిక్షా రాముడు గా మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజ అభివృద్ధికి శ్రామికులే సారుధులని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మేడే అన్ని పండగల కంటే పెద్ద పండగన్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్ధంగా పని చేసే శ్రామిక లోకం శ్రమ, సేవలు మనం పొందే ప్రతి వస్తువు…

Read More

యలమంచిలి ఎస్సై గురవయ్య సస్పెన్షన్ గుట్టుగా ఉంచిన అధికారులు.

భీమవరం: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి ఎస్సై కే.గురవయ్య విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడి ఇప్పటికే వారం రోజులు అయింది. ఇంతవరకు ఆ విషయం బయటకు పొక్కకుండా అధికారులు గుట్టుగా ఉంచారు. ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని ప్రజలు, పార్టీల వారు చర్చించుకుంటున్నారు. స్థానిక బూరుగుపల్లి గ్రామంలో ఈ నెల 16న నూకాలమ్మ జాతరలో జరిగిన భయానక ఘర్షణ దేవరపు వీరాస్వామి (75) అనే వృద్ధుడ్ని…

Read More

గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి సంబంధించి కనీస అవసరాలైన రక్షిత మంచినీటి సరఫరా, నిరంతర విద్యుత్తు సరఫరా చేయటానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని విఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మి అధ్యక్షతన, మండల అభివృద్ధి అధికారి ఎన్ ఎస్ ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్…

Read More