ప్రజలకు మేలు చేయటమే కూటమి ప్రభుత్వ విధానం.
యలమంచిలి: మార్చి,21(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మండలంలో, రూ. 3.48’కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న, 12 అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, గుంపర్రు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంస పాలన మొదలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం, పింఛను…