ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి అమరావతి: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పాటు అయింది. వీటిని పరిపాలన సౌలభ్యం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, 26 జిల్లాలకు పెంచింది. అయితే జిల్లా పరిషత్ పరిపాలన ఉమ్మడి జిల్లా కేంద్రంగానే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం 26 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల ముఖచిత్రాన్ని మార్చనుంది. గతంలో ఉన్న 9 జిల్లాల్లో ఏ విధమైన మార్పు లేదు….