పెళ్లి వలలో పడి యువతులు మోసపోకండి. –హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి.
హైదరాబాద్: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పేపర్) పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.పరువుకు భయపడి మౌనంగా ఉండొద్దన్నారు. ధైర్యంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయడం అవసరం అన్నారు. పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే…