Telugu News Power

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

ఓడ నిండా గ్యాస్ వస్తుంది, కొరత లేదు. -పౌరసరఫారాల మంత్రి మనోహర్

అమరావతి: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్ కాం) గ్యాస్ సరఫరా పై వస్తున్న అపోహలు నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి కీలక వివరాలు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు 2.96 లక్షల బుకింగ్స్ గాను 2.78 లక్షల సిలిండర్లు అందజేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా అపోహలు సృష్టించడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఎగబడుతున్నారన్నారు. ఈనెల 26న విశాఖకు ఎల్పిజి గ్యాస్ నౌక చేరుకుంటుందని, ఇందువల్లసరఫరా మరింత…

Read More

దొడ్డిపట్లలో గ్రామ దేవత జాతర

యలమంచిలి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దొడ్డిపట్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ, గ్రామ దేవత మాణిక్యాలమ్మ, అమ్మవారి జాతర ఉత్సవాలు ఉగాది రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పి ఆలయానికి సుమారు 700 ఏళ్ల ఘన చరిత్ర ఉందని భక్తులు భావిస్తారు. గ్రామ దేవతల పట్ల గ్రామస్తులు ఎంతో విశ్వాసం చూపుతారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల జాతర ఉత్సవం కనకదుర్గమ్మ మాణిక్యం దేవతా మూర్తులు…

Read More

ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నాను. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకున్న అవకాశాలన్నీ, వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కోసమే వినియోగిస్తున్నానని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక బి.ఆర్.అంబే బాలికలు, ఎంఎంకెఎన్ఎమ్ విద్యార్థులకు 250 సైకిళ్ళు ఉగాది రోజున ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి…

Read More

క్షీరా రామంలో పంచాంగ శ్రవణం.

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పండితులు మామిడిపాటి వెంకన్న పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రాము ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు పి వాసు ధర్మకర్తలు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాలు, తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. పంచాంగ శ్రవణం…

Read More

క్షీరా రామం పాలకొల్లులో నిత్య అన్నదాన పథకం ప్రారంభించిన మంత్రి

పాలకొల్లు: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) శ్రీ క్షీరా రామలింగేశ్వర ఆలయంలో ఇక ప్రతినిత్యం దాదాపు 200 మందికి, పండుగ రోజుల్లో 400 మందికి, కార్తీకుమాసం,పుష్కరాలు వంటి తిరుణాళ్ళలో వేల మందికి మహా ప్రసాదం అందజేస్తారని మంత్రి వెల్లడించారు.ఉగాది పర్వదినం సందర్భంగా, గురువారం స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు చే…

Read More

తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రథమ స్థానంలో నిలవాలి. -ఉగాది సంకల్పం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయవాడ: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రథమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొని ప్రసంగించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, పి తేజస్వి మీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుష్కరాలకు ముందే…

Read More

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్.కాం) జిల్లా కలెక్టర్ వశిష్ట సమావేశ మందిరంలో ఉగాది వేడుకలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సందేశం, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెబుతుందన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యాలు,…

Read More

రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

అమరావతి: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) రంజాన్ పండుగ గురించి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. రంజాన్ సెలవు,మార్చి 21,శనివారం రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించారు. గతంలో ఈ సెలవు మార్చి, 20న నిర్ణయించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఆంగ్ల పరీక్ష,పరీక్ష ఏప్రిల్ 2, కి వాయిదా వేశారు.చంద్ర దర్శనం ఆధారంగా ముస్లిం మత పెద్దలు సూచన మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసినట్టు వెల్లడించింది.

Read More