రఘు బాబు ఆకస్మిక మృతి, విషాదంలో పాలకొల్లు.
పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజారు సెంటర్లో వేంచేసి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ గురుస్వామి, సోదరులు రఘు గురుస్వామి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వీరి మరణం పాలకొల్లును విషాదంలో నింపింది. గురుదేవులు, ఎస్టిపివి ఆచార్యుల కుమారులు వీరు. ఎందరికో ఆత్మీయ బంధువు. భక్త జనుల కోసం ఎంతగానో తరితిపించిన నిస్వార్థ దైవ భక్తులు. స్థానిక గజలక్ష్మి ప్రాంతంలో అప్పటికప్పుడు, ఏర్పాట్లు చేసి, అయ్యప్ప స్వామి వారి…