దాల్వా వరి పైరు పై, మొవ్వు పురుగు.
పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత దాల్వా వరిపై మొవ్వు పురుగు ఆశించినట్టు ఏడిఏ మురళీకృష్ణ రైతులకు వెల్లడించారు. రైతు బడి కార్యక్రమంలో భాగంగా లంకలకోడేరులో రైతు క్షేత్ర పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన క్షేత్ర పర్యటనలో వరిపై మొవ్వు కుళ్ళు తెగులు ఆశించినట్టు గుర్తించారు. ఈ తెగులు నివారణకు, ఐసోసైక్లోసరాన్ అనే పురుగుమందు, ఒక మిల్లిలీటర్, ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. జింక్ లోపం నివారణకు, రెండు గ్రాముల,జింక్…