ప్రపంచ ప్రఖ్యాత ఎముకల డాక్టర్ “సుంకర” కు ప్రముఖుల నివాళి.
భీమవరం: జనవరి,24(తెలుగు న్యూస్ పవర్) ,ప్రపంచ ప్రఖ్యాత ఎముకల వైద్యులు, సుంకర ఆదినారాయణ రావు, విశాఖపట్నంలో ఇటీవలమరణించారు. ఈ సందర్భంగా,ఆయన స్వస్థలం భీమవరం లో ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. పోలియో రహిత, భారతదేశం, కలల సాకారం కోసం సుంకర అవిశ్రాంత కృషి చేశారని, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కొనియాడారు. పోలియో బాధితులకు, కొత్త జీవితం ఇవ్వడం కోసం, లక్షలాది శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరి సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి…