Telugu News Power

నేడే మావుళ్ళమ్మ వారి హుండీ లెక్కింపు.

భీమవరం: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీలిక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, బొండాడ నాగభూషణం, సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ జి. మహాలక్ష్మి నగేష్ తెలిపారు.