భీమవరం: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది యూనియన్, రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గంఇటీవల
ఏర్పాటయ్యింది. నూతన కార్యవర్గము:
1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు
2. నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు
3. పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి
4. తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి
5. కడలీ అనంతరావు, కోశాధికారి
6. కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి
7. కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు
8. పోతుకూచి తారక ఫణీంద్ర శర్మ, సభ్యులు
9. పేరిచర్ల వెంకట బాపిరాజు, సభ్యులు
10. నిడమనూరి వెంకటరావు, సభ్యులు
11. ఆచంట వెంకటేశ్వరరావు, సభ్యులు
12. శ్రీమతి కేసన సుబ్బలక్ష్మి, సభ్యులు
13. దాసరి దుర్గా భాస్కర్ రావు, సభ్యులు
14. కాణిమెట్ల ఇందిర, సభ్యులు
15. రామాయణ రంగనాయకులు, సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధ్యక్షులు మద్దిరాల మల్లికార్జున శర్మ, శుక్రవారం ప్రకటించారు.