భీమవరం: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా, జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఎంపికయ్యారు. రాష్ట్ర జేఏసీ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం మీరు యలమంచిలి మండలంలో పనిచేస్తున్నారు. వీరి నియామకం పట్ల, యుటిఎఫ్ నాయకులు, సంఘ బాధ్యులు శుభాభినందనలు తెలియజేశారు.
ఏపీ జెఎసి ఉపాధ్యక్షులుగా పోలిశెట్టి