ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల
లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన…