సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం, బోర్డ్ పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు ప్రకటించింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఈ కీలకమైన మార్పులు చేస్తున్నట్టు బోర్డు వివరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతికి రెండు అంచెల బోర్డు పరీక్షలు విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటి, పదవ తరగతి బోర్డుపరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈ పరీక్షలకు విద్యార్థులు…