Skip to main content

Telugu News Power

Blog

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించిన మంత్రి నిమ్మల

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మంత్రి నిమ్మల మరోసారి నిరూపించారు. స్థానిక గౌడ శెట్టిబలిజ బీసీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆకులో ఆకునై అన్నట్టు, అందరికీ తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే నిమ్మల భవన నిర్మాణ కార్మికులతో చేతులు కలిపారు. స్వయంగా శ్రమదానం చేసి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మెటీరియల్ మోసి, ట్రాలీ లాగి, తాను కూడా కార్మికుడిగా మారారు. చెమటలు కక్కుతూ…

Read More

టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో 32 మంది గెలుపు

పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ పోటీల మొదటి ఘట్టం ఆదివారం ముగిసింది. చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక టెన్నిస్ పోటీల్లో భాగంగా శని, ఆదివారం లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 82 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 32 మంది మెయిన్ డ్రాకు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది 45. 55, 65 ,70 సంవత్సరాల పడిలో పడిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్…

Read More

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించిన మంత్రి నిమ్మల

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మంత్రి నిమ్మల మరోసారి నిరూపించారు. స్థానిక గౌడ శెట్టిబలిజ బీసీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆకులో ఆకునై అన్నట్టు, అందరికీ తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే నిమ్మల భవన నిర్మాణ కార్మికులతో చేతులు కలిపారు. స్వయంగా శ్రమదానం చేసి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మెటీరియల్ మోసి, ట్రాలీ లాగి, తాను కూడా కార్మికుడిగా మారారు. చెమటలు కక్కుతూ…

Read More

4 లక్షల నజరానా టెన్నిస్ పోటీలు ప్రారంభం

సిహెచ్ బుద్దావతారం రాజు స్మారక టెన్నిస్ పోటీలకు శనివారం తెరలేచింది. పాలకొల్లు కాస్మోకల్చరర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్వాలిఫైయింగ్ మ్యాచులు ప్రారంభమయ్యాయి. ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎస్విఆర్ ఎస్ ఎన్ రాజు, బూన్ రాజు పత్రికలకు ఈ విషయం వెల్లడించారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వీరు 45,55, 65, 70 ఏళ్ల వయసు కేటగిరీలో మ్యాచ్ లు ఆడతారు. ఈ పోటీలు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహిస్తారు….

Read More

కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడివిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ…

Read More

సీఎం సహాయ నిధి నుంచి 21 లక్షల చెక్కులు పంపిణీ

మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుంచి సత్వరం నిధులు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందాయన్నారు….

Read More

నర్సాపురానికి వందే భారత్ వరం

నరసాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వందే భారత రైలు రాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నరసాపురం – తిరుపతి, మచిలీపట్నం – బీదర్ తదిత రైళ్ళు అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ వల్ల వచ్చాయి. ఆ తరువాత అమరావతి,…

Read More

వందేమాతరం గీతంకి నేటికీ 150 ఏళ్లు

భారత జాతీయ గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం వందేమాతర గీతంతతో మారుమ్రోగిపోయింది. బక్కిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నాడు 35 కోట్ల ఆత్మగా విరాజిల్లుతూ, నేటి 150 కోట్ల మంది భారతీయుల సంగీత సంతకం సిగ్నేచర్ ట్యూన్ గా నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ధ్వనిస్తూ ఉంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్న ఈ గీతంతో పులకించని భారతీయ హృదయం ఉండదు. తెల్ల ముష్కరుల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన గుండెలను చీల్చితే,…

Read More

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

  పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు…

Read More

పాలకొల్లులో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

పాలకొల్లులో టెన్నిస్సంరంభం ప్రారంభం ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈనెల 8 నుంచి 14 వరకు జరుగుతుందని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారు. బహుమతి ప్రధానోత్సవం ఈనెల 14న జరుగుతుందన్నారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు,…

Read More