Telugu News Power

సామూహిక ఎలుక నిర్మూలన.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) వ్యవసాయ శాఖ చేపట్టిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం బుధవారం వివిధ మండలాల్లో జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ఎలుకల నిర్మూలన కోసం స్వయంగా, ఎరను తయారుచేసి ఆగర్తిపాలెం రైతులకు పంపిణీ చేశారు. రైతులకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఉచితంగా పంచుతున్న బ్రోమోడియోలిన్ వాడి ఎలకల నుంచి పంటను రక్షించుకోవాలని ‘కోడి’ కోరారు. ఈ కార్యక్రమంలో ఆగర్రు సోసైటీ అధ్యక్షులు జాన్ రాజు, సర్పంచ్ కావలి…

Read More

ఉద్యోగుల 35 వేల కోట్ల బకాయిలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. -రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం డిమాండ్.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే, ఈ ఏడాది బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించవలసిన 35 వేల కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి, పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ ను కలిసి వేరువేరుగా వారికి వినతి పత్రాలు అందజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు, ప్రజా ప్రతినిధులకు…

Read More

దివిస్ కంపెనీలో ఉద్యోగాలు

పాలకొల్లు: ఫిబ్రవరి,3(తెలుగు న్యూస్ పవర్) చాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల కార్యక్రమంలో భాగంగా ఈ నెల5న (గురువారం)ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు,కళాశాలలో, ఇంటర్వ్యూలు జరుగుతాయని, ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వర్రావు వెల్లడించారు. బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, బిఫార్మసీ, ఎంఫార్మసీ చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. కేవలం పురుషు అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. నెలకు వేతనం 18,000-24000 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు,…

Read More

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…

Read More

ఏపీలో నాటుకోత్సవాలు, నంది అవార్డులు.

విజయవాడ: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఎదురుచూస్తున్న నంది అవార్డుల కార్యక్రమం త్వరలో ప్రారంభించనున్నట్టు, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం వెల్లడించారు. మా-ఏపీ సంస్థ నిర్వహించిన రఘు చిత్ర ఉత్సవాల్లో కందుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, నంది నాటక ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సినీ,నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల విధానాన్ని…

Read More

హత్యకు దారి తీసిన స్నేహితులు మధ్య ఘర్షణ. -విలేకరుల సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి శ్రీ వేద

పాలకొల్లు: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) జున్నూరుకు చెందిన ముగ్గురుస్నేహితులు గత నెల 25న అధికంగా మద్యం సేవించడం వల్ల ఘర్షణ సంభవించింది అన్నారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరాలు వెల్లడించారు. గత నెల 26న యువకుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోడూరు మండలం జున్నురుకు చెందిన జక్కంపూడి నాగ సాయి కిషోర్, తంగేళ్ల వెంకటేశ్వరరావు లను విచారించారు. వీరు…

Read More

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ మానవతా దృక్పదం -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 2 (తెలుగు న్యూస్ పవర్) ప్రజల ఆరోగ్యం పట్ల తెలుగుదేశం జనసేన బిజెపి తో కూడిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు,స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంకు అర్హులైన 59 మందికి, 24.65 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి…

Read More

ఉపాధి హామీ 200 రోజులకు పెంచాలి.

యలమంచిలి: ఫిబ్రవరి, 2(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం 200 రోజులకు పొడిగించాలని, కనీస వేతనం 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఐద్వా , సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఏనుగువానిలంక, చించినాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సిపిఎం నాయకులు మాచవరపు సుబ్బారావు, ఐద్వా నాయకురాలు జయప్రద, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

ఉద్యోగిని పై దాడిని ఖండించిన సంఘ నాయకులు.

పాలకొల్లు:ఫిబ్రవరి,2 (తెలుగు న్యూస్ పవర్) విధి నిర్వహణలో ఉన్న పరిసరాలు،పరిశుభ్రం కార్యదర్శి షేక్ షకీనా పై సోమవారం దాడి జరిగినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక కోడి గట్టు, సచివాలయం-2 విధులు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ నోటీసు అందచేయటానికి అందజేయడానికి మసీదు సెంటర్లో ఉన్న ఒక షాపు వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా,కార్యదర్శి షకీనా పై ఎం. శ్రీనివాస్, ధనలక్ష్మి అనేవారు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు పోలీస్…

Read More

ఎస్ఎఫ్ఐ రక్తదాన శిబిరం.

పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం…

Read More