అజరామర అమరావతికి ఎల్లెడలా నీరాజనాలు.
భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం…