Telugu News Power

కవిటంలో కిషోర్ బాలిక కార్యక్రమం.

పోడూరు: మే, 15 (తెలుగు న్యూస్ పవర్ .కాం.) బాలికలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కే మోహనరాణి సూచించారు. కిషోర్ బాలిక వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. లైంగిక, పునరుత్పత్తి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం బాలబాలికులకు విడివిడిగా కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ద్వారా, రక్తమార్పిడి ద్వారా, సురక్షితం కానీ…

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర.

విజయవాడ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు నో వెహికల్ డే సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి దాదాపు 12 కిలోమీటర్లు శుక్రవారం సైకిల్ సవారీ చేశారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా సైకిల్ సవారి చేసినట్టు మంత్రి తెలిపారు. రాబోయే ఆర్థిక విపత్తును దురదృష్టం ఆలోచించి ఇప్పటినుంచి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రజలకు…

Read More

టౌన్ హాల్ అధ్యక్షుడిగా పోలిశెట్టి.

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక పాలకొల్లు టౌన్ హాల్ అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, ప్రముఖ న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఈ ఎన్నికకు, పిల్లా బాలాజీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్యదర్శిగా, కాజ సొసైటీ అధ్యక్షులు బంజారా నర్సింహారావు (పెదకాపు) , కోశాధికారిగా కంచర్ల మాణిక్యం, జాయింట్ సెక్రటరీగా, గుణ్ణం వెంకటరత్నం నాయుడు, కార్యవర్గ సభ్యులుగా, చింతా సోమయ్య, అడబాల సూర్యచంద్రరావు, అబ్బిరెడ్డి, ద్వారంపూడి వెంకట సూర్యనారాయణ…

Read More

బిడ్డను కనొద్దు, కోర్టు తీర్పు.

మదురై: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) బిడ్డను కనాలన్న ఓ భార్య పిటిషన్ మద్రాస్ హై కోర్ట్, మధురై ధర్మసనం కొట్టివేసింది. స్థానిక జైలు సూపరిండెంట్ తీసుకున్న, తిరస్కరణ నిర్ణయం సరైనదేనని కోర్టు సమర్థించింది. ఈ తీర్పుకు సంబంధించి, వివరాలలోకి వెళితే, తన భర్త ముత్తుమణి ద్వారా సంతానం కోసం, సంతాన సాఫల్య కేంద్రం (ఐ వి ఎఫ్) ద్వారా బిడ్డను కనడానికి పెరోల్ పై విడుదల చేయవలసిందిగా అర్జీ పెట్టుకుంది. అయితే, జైలు అధికారులు,…

Read More

మండే ఎండల్లో విరబూసిన మేపుష్పాలు.

ముమ్మిడివరం:మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతి అందాలకు నిలయమైన, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, సిహెచ్. గున్నేపల్లి గ్రామంలో విరిసిన మేపుష్పాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నది. విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్త ఇంటి ఆవరణ వేలాదిగ మేపుష్పాలు విరబూసి అద్భుతమైన సుందర దృశ్యాన్ని ఆవిష్కరించాయి. స్థానికులు, ప్రకృతి ఆరాధకులు ఆహ్లాదకర ఈ పుష్పాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్పాల మధ్యలో నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. స్వీడన్ దేశంలో ఉన్న తమ బంధువుల నుంచి…

Read More

ఏసీబీ వలకుచిక్కిన తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ

తాడేపల్లిగూడెం: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై నాగ రాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ అవినీతి నిరోధక శాఖ దాడిలో పట్టుబడ్డాడు. ప్రేమ వివాహం కోసం వచ్చిన జంట నుంచి సుమారు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయంపై ఏసీబీ వారిని విశ్రయించగా వారు 70 వేల రూపాయల రసాయనాలు అద్దిన నోట్లు ఇచ్చారు. బాధితులు ఈ సొమ్ము, ఎస్సై కు ఇవ్వచూపగా,…

Read More

డాక్టర్ చినిమిల్లికి చాంబర్స్ కళాశాలలో సంతాప సభ.

పాలకొల్లు: మే, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ వైయన్ కళాశాల మాజీ సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్, మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ పేదల వైద్యులు లయన్స్ ఇంటర్నేషనల్ 316జి మాజీ గవర్నర్, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ మృతికి ఛాంబర్స్ కళాశాల యజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కళాశాల సెమినార్ హాల్ లో గురువారం నిర్వహించిన సంతాప సభలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ…

Read More

కేరళ సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్ — ఏ.కే. ఆంటోనీతో భేటీ

తిరువనంతపురం: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)’గాడ్స్ ఓన్ కంట్రీ(దేవతల రాజ్యం),రుతుపవనాలు ఆగమన ముఖద్వారం, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, అత్యధిక విద్యావంతులు రాష్ట్రం, మధ్యపప్రాచ్యం నుంచి అత్యంత ఎక్కువ విదేశీ మారక దృవ్యం ఆశిస్తున్న రాష్ట్రం, ప్రపంచవ్యాప్తంగా నర్సుల సేవలకు మారుపేరు కేరళం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా అధికార పీఠం నుంచి అవరోహణ చేసింది. అధికారంలోకి వచ్చే కాంగ్రెస్…

Read More

బాధితులకు అండగా ఉంటాం -ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం : మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన 12 మంది శ్రామికులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) భరోసా ఇచ్చారు.. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజిబాబు గురువారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం…

Read More

అంగన్వాడి పోస్టుల భర్తీకి పిలుపు.

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ పరిధిలోగల అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని , ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి, సిడిపిఓ ఎం. ఉమ గురువారం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, జూలై నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులు….

Read More