కవిటంలో కిషోర్ బాలిక కార్యక్రమం.
పోడూరు: మే, 15 (తెలుగు న్యూస్ పవర్ .కాం.) బాలికలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కే మోహనరాణి సూచించారు. కిషోర్ బాలిక వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. లైంగిక, పునరుత్పత్తి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం బాలబాలికులకు విడివిడిగా కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ద్వారా, రక్తమార్పిడి ద్వారా, సురక్షితం కానీ…