Skip to main content

Telugu News Power

పిల్లలే దేశ సంపద- కలెక్టర్ నాగరాణి.

భీమవరం: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు ప్రతి కుటుంబం లోఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు ఉండే విధంగా ప్రజల ను ప్రోత్స హించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భం గా పిల్లలే సంపద అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Read More

వివిధ సంస్థలకు అంబులెన్స్ కు రూ లక్ష 30 వేలు సహకారం.

ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ 302, 35వ అసెంబ్లీ క్లింకార ప్రారంభం ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ చైర్మన్ గా అరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం. భీమవరం : జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వ్యాప్తంగా మహిళల సారథ్యంలో నడుస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలలో ఒకటి ఇన్నర్ వీల్ క్లబ్ అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)…

Read More

పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్.

ముంబయి: జులై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.

Read More

జగనన్న భీమవరం సభకు యలమంచిలి మండలంలో సల్లాహాలు.

యలమంచిలి: జులై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎలమంచిలి వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15 న 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, ఆదివారం యలమంచిలి మండలం, కలగంపూడి, చించినాడ గ్రామాలలో నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి, జగనన్న ప్రోగ్రాం…

Read More

రామశేషయ్య పాలకొల్లు ఎక్సైజ్ సి ఐ గా నియామకం.

పాలకొల్లు : జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వం మద్ది రామశేషయ్య నియమించింది. వీరు స్థానిక కార్యాలయంలో బాధ్యతలు అదివారం చేపట్టారు. విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఎస్ఐగా పని చేసేవారు. పదోన్నతి పై పాలకొల్లు సిఐగా నియమితులయ్యారు. ఇంతవరకు ఈ స్థానంలో పనిచేసిన సీఐ మద్దాల శ్రీనివాస్ పదోన్నతి పై జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్ గా భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్లారు.

Read More

జగనన్న బహిరంగ సభ విజయవంతం చేయాలి. శ్రేణులకు ముదునూరి పిలుపు.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ముదునూరి ప్రసాద రాజు పిలుపునిచ్చారు. శ్రేణులను సన్నద్ధపరిచే కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ రాజు ప్రసంగించారు. జిల్లాలో ఉన్న ఆక్వా రైతుల కష్టాలు చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికి…

Read More

చందు కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ గోపి మూర్తి.

యలమంచిలి: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘం తరపున వడ్డీ లంక, జే. గుణదీప్ చందు కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి గోపి మూర్తి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్స్ హాజరయ్యారు.

Read More

క్షీరా రామం దర్శించుకున్న డిఎం రాంప్రసాద్ గుప్తా.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని, డీఎం రాంప్రసాద్ గుప్తా, ఐ. ఆర్. ఏ ఎస్. దంపతులు, విశాఖపట్నం వారు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, వీరబాబు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్…

Read More

కుళాయి చెరువు నిర్మాత చెరుకూరి లక్ష్మణరావు విగ్రహావిష్కరణ లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.

నర్సాపురం: జూలై, 11 (తెలుగు న్యూస్ పవర్.కాం) నర్సాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన కుళాయి చెరువు నిర్మాత, కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు నిలువెత్తు విగ్రహానికి శనివారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి,…

Read More

పేదల కోసం వైద్య పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోడీ. -ముళ్ళపూడి రేణుక

స్వచ్ఛ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. పాలకొల్లు: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వైద్య పథకాలు అమలులోకి తెచ్చారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. స్థానిక శ్రీ ముఖదారమ్మ ఆలయం వద్ద శనివారం నిర్వహించిన వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా రేణుక మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు ఐదు లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యచికిత్సలు అందజేయడానికి…

Read More