Telugu News Power

పాలకొల్లు టిడిపికి జిల్లా పదవులు

పాలకొల్లు:డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు బందెల భాస్కరరావుకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పదవి లభించింది. మరో సీనియర్ టీడీపీ నాయకులు వల్లూరి ధనుంజయ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర రావు, పాముల రజిని కుమార్, పెచ్చటి బాబు తదితరులు అభినందన తెలిపారు.

Read More

వాడవాడలా క్రిస్మస్ వేడుకలు

పాలకొల్లు: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వాడవాడలా క్రీస్తు బోధనలు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు జరుగుతున్నాయి. క్రీస్తు బోధించిన ప్రేమ,కరుణ,దయ గుణాలు ప్రపంచానికి శాంతి, సౌబ్రాత్రుత్వాన్ని అందిస్తాయని బోధకులు కీర్తించారు. ఈ కార్యక్రమాల్లో పిల్లలు,పెద్దలు భక్తి భావంతో, ఉత్సాహంగా ప్రార్థన చేశారు. క్రిస్మస్ కోరల్స్ పాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ క్రిస్మస్ వేడుకల్లో స్వయంగా పాల్గొని దీవెనలు అందుకున్నారు. వివిధ సంస్థలలో క్రిస్మస్ జరుపుకున్నారు. పాలకొల్లు…

Read More

నేటి నుంచే రైలు టిక్కెట్ల ధర పెంపు.

న్యూఢిల్లీ: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) భారత రైల్వే శాఖ నేటి నుంచి ప్రయాణికులు టిక్కెట్ ధర పెంచింది. సబర్బన్(సింగిల్ జర్నీ) టిక్కెట్ ధర పెరగలేదు. అలాగే సబర్బన్, నాన్ సబర్బన్ సీజన్ టిక్కెట్ల ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణ రైళ్లు, ఏసీ లేనివి. రెండవ తరగతి (నాన్ ఏసి) 215 కీ. మీ. వరకు – పెంపు లేదు 216 నుంచి 750 కి మీ – రూ 5/- పెంపు 751 నుంచి…

Read More

రాష్ట్రానికి మంత్రి అయినా, పొలానికి రైతునే-మంత్రి నిమ్మల ఉవాచ

పాలకొల్లు, డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రానికి సామంత రాజు అయిన, పొలానికి రైతునేనని నిరూపించారు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు. విశ్రాంతి అంటే, పని నుంచి పనికి అనే పెద్దల మాట, మంత్రి విషయంలో చక్కగా సరిపోతుంది. రాష్ట్రస్థాయిలో పనిమంతుడు పదానికి చిరునామాగా నిలిచారు నిమ్మల. బుడమేరు వరదల సమయంలో వీరి పనితనాన్ని రాష్ట్రం మొత్తం గుర్తించి అభినందించింది. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖమాత్యులుగా క్షణం తీరిక లేకుండా ఉన్న,…

Read More

వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు

తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది….

Read More

భీమవరం కొత్త డిఎస్పీగా రఘువీర్ విష్ణు, -దసరా నుంచి సంక్రాంతి వరకు నడిచిన ఆకస్మిక బదిలీ కథ.

భీమవరం: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం రోజున, జిల్లా కేంద్రం భీమవరంలో ఒక పెద్ద కుదుపు సంభవించింది. అకస్మాత్తుగా, సెలవు రోజు ఈ భారీ పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా రఘువీర్ విష్ణు భీమవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇది మామూలు బదిలీ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, తెర వెనుక చాలా కథ నడిచిందని, జిల్లా ప్రజలకు తెలిసిందే. పూర్వ డిఎస్పి ఆర్ జి జై సూర్య…

Read More

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా ముందు రోజు నుంచే చర్చిలు విద్యుత్ దీపకాంతులతో ఆకట్టుకున్నాయి.ఆరాధనలు, ఊరేగింపులు, బాలల నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ఆలాపన, సువార్త వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల క్రిస్మస్ కూటములు జరిగాయి. క్రైస్తవ భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును ఆరాధించారు. దేవుని తోటలో నాళం గుప్త,హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు కార్యక్రమం వేడుకల సందర్భంగా…

Read More

వాకర్స్ క్లబ్ ఆర్థిక సహాయం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ వారు పేద విద్యార్థులకు బుధవారం ఆర్థిక సహాయం అందించారు. స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విశ్వనాథం జానకి దేవి, కటకం శెట్టి దుర్గాభవానిలకు చేరో పదివేల రూపాయలు నగదు, రాజోలుకు చెందిన బోనం హాసిని అనే విద్యార్థికి ఏడు వేల రూపాయల ఔషధాలు అందించారు. వాకర్స్ క్లబ్ మానవత్వంతో తమకు సహాయం అందించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.

పాలకొల్లు:డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) చిన్న గ్రామాలపై కూడా, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక బల్లిపాడు గ్రామంలో 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న, అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తాగునీటి సరఫరాకు 68.80 లక్షలతో ప్రారంభం…

Read More

హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

నర్సాపురం, డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆకా సత్యనారాయణ తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నరసాపురం లేస్ పార్కు బుధవారం సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ముగింపు రోజున మంత్రి హాజరయ్యారు. మహిళలకు ఎంతో సహనం, సృజనాత్మకత ఉందని, వారు తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా కనపడుతుంది అన్నారు. ఈ విధంగా…

Read More