Telugu News Power

తెలంగాణకు రెండు విమానాశ్రయాలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైందన్నారు. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే. ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. రక్షణ శాఖ…

Read More

స్పాట్ కేంద్రం వద్ద ఫ్యాప్టో నిరసన

వీరవాసరం: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్యాప్టో ఆధ్వర్యంలో వీరవాసరం 10వ తరగతి స్పాట్ కేంద్రం వద్ద గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం స్పాట్ వాల్యూషన్ విధానం ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి ఆరోపించారు. డబ్బులలో నమోదు వల్ల సమస్యలు ఎదురై, పని పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రస్తుతం రెండవ దశలో స్పాట్ కేంద్రాల వద్ద నిరసన…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు…

Read More

బాలికపై వృద్ధుడి అఘాయిత్యం.

ఆచంట: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొడమంచిలికి చెందిన వెలగన వెంకట స్వామి (70) అని వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అగైత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధుడు గ్రామంలో బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. బాలిక తినుబండారాలు కొనుక్కోడానికి వెళ్లిన సందర్భంగా, వృద్ధడు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.

Read More

ఒక ఐడియా, నెలకు 8 లక్షల వరకు ఆదాయం, వలపు వల యువత విలవిల.

హైదరాబాద్: ఏప్రిల్, 8(తెలుగు మూవీస్ పవర్. కామ్) సోషల్ మీడియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలు రోజువారి జరుగుతున్నాయి. స్కామర్లు రకరకాల మార్గాల్లో అమాయకులతో ఆలోచిస్తాయి అధికారులు రాజకీయ నాయకులను బురిడీ కొట్టించి భారీగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇటీవల మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఊరి పెట్టుబడి కేవలం ఇనిస్టాలోఒక ఎకౌంటు. నెలవారి వీరి బ్యాంకు ఖాతాలో ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం వచ్చి పడుతుంది….

Read More

వాకర్స్ క్లబ్ సహాయం

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభునిపేటకు చెందిన విల్లూరి మేరీ రత్నకుమారికి స్థానిక వాకర్స్ క్లబ్ వారు 6వేల రూపాయలు సహాయం అందించారు. భర్తను కోల్పోయిన ఈమె, పక్షవాతానికి గురైన కుమారునితో ఇల్లు గడవని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న వాకర్స్ క్లబ్ ఈమెకు నిత్యవసరాలు, నగదు సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, జవ్వాజి కళ్యాణ్, ఉమా శంకర్, బసవరాజు,…

Read More

గోదావరి మోక్షధామానికి రూ.3 కోట్లు

పెనుగొండ: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక సిద్ధాంతం ఘాట్ వద్ద గలశ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో “గోదావరి మోక్ష దామం” నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ₹3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ మోక్ష దామం ద్వారా స్థానిక ప్రజలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమంలో భాగంగా,…

Read More

అఖండ జ్ఞానజ్యోతి అస్తమయం, మాడభూషి మరణం పట్ల పలువురి దిగ్భ్రాంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) అఖండ జ్ఞాన నిధి, సాహితీ స్రష్ట మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వారు ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్నారు. వీరి భార్య జయంతి, యలమంచిలి మండలం, అడవిపాలెం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి మరణ వార్త పాలకొల్లులో విషాదం నింపింది. కృష్ణ ప్రసాద్ సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశారు. పోడూరు మండలం, గుమ్ములూరులో, పాఠశాల సహాయకులు,…

Read More

ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం.

భీమవరం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయం పనిచేయాలని సూచించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియ, రుణాలు మంజూరు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన కోసం ఇప్పుటి వరకు అందిన 1,727 దరఖాస్తుల్లో 1,707 యూనిట్లకు ఆమోదం తెలిపారు. మరో…

Read More

సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) జల వనరులపై ప్రభుత్వం ప్రకటించిన వందరోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామభద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మురుగు కాలువల ప్రక్షాళన చేపట్టాలని…

Read More