Telugu News Power

రెండు రైళ్లు నిరంతర ప్రయాణం.

న్యూఢిల్లీ/నరసాపురం: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సికింద్రాబాద్- అనకాపల్లి (17043/44) మరియు నరసాపురం – తిరుపతి (17427/28) స్పెషల్ రైళ్లను రోజువారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ ఉత్తర్వులు రైల్వే శాఖ విడుదల చేసింది. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే టికెట్లు అందుబాటు ఉంటాయి. ముందస్తు రిజర్వేషన్ మరియు ఖచ్చితమైన ప్రయాణ ప్రణాళికతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది.మెరుగైన ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.నిరంతర రైలు సదుపాయం కల్పించినందుకు…

Read More

యలమంచిలి లో చలివేంద్రం ప్రారంభం.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక సెంటర్లో తాలూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) నాతో రేన్లో శుక్రవారం చలివేంద్రం ప్రారంభించారు. శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో బానమ్మ, వారి మనవడు తాళ్లూరి రాంబాబు జ్ఞాపకార్థం యలమంచిలి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేసారు.

Read More

శ్రీ ఉమా సోమేశ్వర కళ్యాణోత్సవాలు సంపూర్ణం

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉమా సోమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు, నృత్య కళాంజలి బాలలు సాంప్రదాయ, జానపద నృత్యాలతో భక్తులను అలరించారు. శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు ఈ కార్యక్రమానికి సౌజన్య అందించారు. రాత్రి అఖండ అన్న సమారాధన జరిగింది. ఆలయ చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, ధర్మకర్తలు, అర్చకులు యలమంచి నరేంద్ర శర్మ, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

లొల్ల లాకుల లొల్లికి చెల్లు, 16 మండలాల రైతులకు వరం.

అమరావతి/కొత్తపేట: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమ రైతుల చిరకాల వాంఛ తీరబోతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న,కోనసీమ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. సుమారు రూ.74.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ…

Read More

అజరామర అమరావతికి ఎల్లెడలా నీరాజనాలు.

భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం…

Read More

రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు. -మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ రంగారావు మోహన్ రావు తీవ్రంగా విమర్శించారు. అమరావతి శాశ్వత రాజధాని గా పార్లమెంటులో చట్టం చేయడంతో కూటమి శ్రేణులు అంగర ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజధానికి 33 ఎకరాలు ఇచ్చిన రైతులను రూట్ల పాలు చేసి వారిని, తీవ్రంగా ఇబ్బందులు ఫోన్…

Read More

రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ…

Read More

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటి అమరావతి రాజధాని సంబరాలు.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పెద్దల సభలో ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడల పిల్లాపాపలతో ఈ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజధాని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందుకోసం పుష్కరకాలం అని చికి నెలకొని ఉంది. అమరావతి శాశ్వత ప్రజారాజధానిగా, రైతుల త్యాగాల కోసం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన నిలిచింది. సుమారు29వేల మంది రైతులు 34వేల…

Read More

6 వేల కోట్ల బకాయిలు విడుదలకు ముఖ్య మంత్రి అంగీకారం.

అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్.కాం) ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి గురువారం సచివాలయానికి నాయకులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈ సందర్భంగా, కలుసుకొని 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని కోరారు. ఈ నెల 10 లోపు 6వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సెక్రటరీ జనరల్, ఎస్ చిరంజీవి, తదితర ఫ్యాక్టో నాయకులు…

Read More

నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో…

Read More