చెన్నై ఆలయం, హిందూ ముస్లింలకు ఆత్మీయ వరం
చెన్నై: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ప్రేమ ఐక్యతలకు గుర్తుగా గత కొన్ని దశాబ్దాలుగా మద్రాస్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, గత 40 ఏళ్లుగా సుఫీదార ఆలయం రంజాన్ రోజున భోజన ఏర్పాట్లు చేస్తుంది. ఈ అద్భుతమైన ఆచారాన్ని, దాదా రతనచంద్ ప్రారంభించారు. మీరు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ హిందువులు. హిందూ ముస్లిం కార్యకర్తలు కలిసి 1200 మందికి వంట తయారు చేస్తారు….