Telugu News Power

మహిళల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పాలకొల్లు:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) మనుషుల అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుందని పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ,ప్రతిరోజు ఎంతోమంది యువతులు, మహిళలు మానవ రవాణాకు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం,సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని నేరస్తులు పన్నే ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. వారి వలలో చిక్కుకున్న వారిని…

Read More

ఉద్యోగుల హెల్త్ కార్డ్ లపై అధికారిక కమిటీ.

అమరావతి:డిసెంబర్,11(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డు సంబంధించి అధికారిక కమిటీని గురువారం సాయంత్రం,ప్రకటించింది. ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీ ఏర్పాటు అయింది. కమిటీలో ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ (ఎక్స్పెండిచర్ అండ్ హెచ్ఆర్), కార్యదర్శి(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ), ఏపీ ఎన్జీవో నాయకులు విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్…

Read More

పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకం

పాలకొల్లు:డిసెంబర్,11( తెలుగు న్యూస్ పవర్) పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర,స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్ట్ తయారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్, రామకృష్ణ, వి విజయలక్ష్మి, కోఆర్డినేటర్ వి యామిని, తెలుగు శాఖ…

Read More

పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలి – వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి డిమాండ్.

పాలకొల్లు:డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడును వైఎస్ఆర్సిపి,పాలకొల్లు ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి,, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల తరలింపు ర్యాలీ పాలకొల్లు నుంచి భీమవరం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గుడాల గోపి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో…

Read More

మానవ హక్కులను గౌరవించాలి

పాలకొల్లు డిసెంబర్ 10 తెలుగు న్యూస్ పవర్ ప్రతి ఒక్కరు మానవ హక్కులను గౌరవించాలని న్యాయవాది రాజా శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం స్థానిక ఏ సంఘం గవర్నమెంట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యు ఎన్ ఓ) డిక్లరేషన్ ద్వారా లభించిన మానవ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. ఇది అందరి బాధ్యతని తెలిపారు. ఇదే సందర్భంలో పౌరులు తమ బాధ్యతలను కూడా గుర్తు ఎరగాలని విజ్ఞప్తి…

Read More

పాలకొల్లు దుఃఖదాయని దమ్మయపర్తి మురుగు నుంచి విముక్తి.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి…

Read More

క్షీరా రామలింగేశ్వర ఆలయంలో విఘ్నేశ్వర పూజ.

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పవర్ వారం వారం జరుగుతున్న సప్త మారేడు దళముల ప్రదక్షణలు పూర్తి చేసుకున్న 15 మంది భక్త దంపతులు విగ్నేశ్వర పూజలో పాల్గొన్నారు. శివ సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

పాలకొల్లు రైల్వే గేట్ వద్ద పనులు ప్రారంభం.

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రైల్వే గేట్ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఈనెల 14వ తేదీ వరకు జరుగుతాయి. ఇందువల్ల పాలకొల్లు నుంచి భీమవరం వెళ్లే వాహనాలను పాలకొల్లు-భీమవరం బైపాస్ రోడ్డు వైపు మళ్ళించారు. ప్రజలు ప్రజలు ఇది గమనించి, తమకు సహకరించాలని రైల్వే శాఖ ఒక ప్రకటనలో కోరింది.

Read More

చలో విశాఖ జయప్రదం చేయాలి – సిఐటియు పిలుపు.

యలమంచిలి:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పేపర్) చలో విశాఖ జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. సంఘ నాయకులు దేవ సుధాకర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర పోషిస్తున్న కార్మికులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా దొడ్డిపట్ల,యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కలిసి ప్రసంగించారు. ఈనెల 31 నుంచి వచ్చే ఏడాది, జనవరి,4 వరకు ఈ మహాసభలు జరుగుతాయి. అఖిలభారత స్థాయిలో విశాఖలో తొలిసారి ఈ సభ జరుగుతున్నది. కాశ్మీర్ నుండి…

Read More

శీతాకాలం టిబి తో జాగ్రత్త

పాలకొల్లు:డిసెంబర్,9(తెలుగు న్యూస్ పవర్) టీవీ మందులు తీసుకునేవారు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని లంకల కోడేరు ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నవ్య జీవన్ కోరారు. క్షయ వ్యాధి విముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ పాలకొల్లు అధ్యక్షులు, నిక్షయమిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, రోటరీ క్లబ్ సభ్యులు 20 మందికి టీబీ మందులు, పోషకాహారం కిట్లు అందజేశారు. శీతాకాలంలో చలికి బయట తిరగరాదని, క్రమం తప్పకుండా మందులు వాడితే త్వరలో పూర్తిగా కోలుకుంటారని…

Read More