Skip to main content

Telugu News Power

మండే ఎండల్లో విరబూసిన మేపుష్పాలు.

ముమ్మిడివరం:మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతి అందాలకు నిలయమైన, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, సిహెచ్. గున్నేపల్లి గ్రామంలో విరిసిన మేపుష్పాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నది. విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్త ఇంటి ఆవరణ వేలాదిగ మేపుష్పాలు విరబూసి అద్భుతమైన సుందర దృశ్యాన్ని ఆవిష్కరించాయి. స్థానికులు, ప్రకృతి ఆరాధకులు ఆహ్లాదకర ఈ పుష్పాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్పాల మధ్యలో నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. స్వీడన్ దేశంలో ఉన్న తమ బంధువుల నుంచి…

Read More

ఏసీబీ వలకుచిక్కిన తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ

తాడేపల్లిగూడెం: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై నాగ రాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ అవినీతి నిరోధక శాఖ దాడిలో పట్టుబడ్డాడు. ప్రేమ వివాహం కోసం వచ్చిన జంట నుంచి సుమారు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయంపై ఏసీబీ వారిని విశ్రయించగా వారు 70 వేల రూపాయల రసాయనాలు అద్దిన నోట్లు ఇచ్చారు. బాధితులు ఈ సొమ్ము, ఎస్సై కు ఇవ్వచూపగా,…

Read More

డాక్టర్ చినిమిల్లికి చాంబర్స్ కళాశాలలో సంతాప సభ.

పాలకొల్లు: మే, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ వైయన్ కళాశాల మాజీ సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్, మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ పేదల వైద్యులు లయన్స్ ఇంటర్నేషనల్ 316జి మాజీ గవర్నర్, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ మృతికి ఛాంబర్స్ కళాశాల యజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కళాశాల సెమినార్ హాల్ లో గురువారం నిర్వహించిన సంతాప సభలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ…

Read More

కేరళ సీఎంగా ఎంపికైన వి.డి. సతీశన్ — ఏ.కే. ఆంటోనీతో భేటీ

తిరువనంతపురం: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్)’గాడ్స్ ఓన్ కంట్రీ(దేవతల రాజ్యం),రుతుపవనాలు ఆగమన ముఖద్వారం, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, అత్యధిక విద్యావంతులు రాష్ట్రం, మధ్యపప్రాచ్యం నుంచి అత్యంత ఎక్కువ విదేశీ మారక దృవ్యం ఆశిస్తున్న రాష్ట్రం, ప్రపంచవ్యాప్తంగా నర్సుల సేవలకు మారుపేరు కేరళం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా అధికార పీఠం నుంచి అవరోహణ చేసింది. అధికారంలోకి వచ్చే కాంగ్రెస్…

Read More

బాధితులకు అండగా ఉంటాం -ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం : మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామానికి చెందిన 12 మంది శ్రామికులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని, బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) భరోసా ఇచ్చారు.. భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజిబాబు గురువారం పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం…

Read More

అంగన్వాడి పోస్టుల భర్తీకి పిలుపు.

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నియోజకవర్గ పరిధిలోగల అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని , ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి, సిడిపిఓ ఎం. ఉమ గురువారం తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 22 వరకు గడువు ఇచ్చారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు, జూలై నాటికి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు అర్హులు….

Read More

యానం ఎమ్మెల్యే మల్లాడికి మంత్రివర్గంలో చోటు.

యానాం: పుదుచ్చేరి 16వ శాసనసభలో నాలుగో సారి మంత్రిగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చోటు దక్కింది.పుదుచ్చేరి శాసనసభకు ఐదోసారి ముఖ్యమంత్రిగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు ఇద్దరు సీనియర్లకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బిజెపి నుండి పుదుచ్చేరికి చెందిన నమశ్శివాయః కు అవకాశం ఇచ్చారు. సీఎం రంగసామితో పాటు పుదుచ్చేరిలోని గవర్నర్…

Read More

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్ ప్లస్ భద్రత. గ్రీన్ ఛానల్ ఏర్పాటు. -సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం

అమరావతి: మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారం, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన…

Read More

బ్యాంకును మోసగించిన మేజర్. రూ. 1.49 కోట్ల బ్యాంకు సొమ్ముతో బెట్టింగ్.

మెదక్: మే,13(తెలుగు న్యూస్ పేపర్. కామ్) బెట్టింగ్ వ్యసనానికి బానిసలై ఎందరో తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈసారి, మెదక్ జిల్లా అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బెట్టింగ్ అడగటం కోసం బ్యాంకును మోసగించారు. భార్య, స్నేహితుల పేర్ల మీద 16 బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా రూ.1.49 కోట్ల రుణాలు తీసుకున్నాడు. బంగారం పై తీసుకున్న ఈ రుణానికి గాను వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాంకులో కుదువ పెట్టి బ్యాంకు…

Read More

ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో జరిగిన కలుషితఆహారం (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్,భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు…

Read More