Telugu News Power

ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న ఎయిడ్స్ ప్రభావం

పాలకొల్లు:నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీన ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్ర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ. ఇది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. ఐక్యరాజ్యసమితి,ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించాయి. ఇందువల్ల ఎయిడ్స్ పట్ల ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, ప్రచారం చేయడానికి, ఫలితాలు లెక్కించటానికి అనువుగా ఉంటుందని ఈ తేదీని నిర్ణయించారు. ఈ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కలిగించడం,…

Read More

ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరం

యలమంచిలి, నవంబర్,30 (తెలుగు న్యూస్ పపర్) ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అడవిపాలెం ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్ కాలేజీ విద్యార్థులు ఏడు రోజుల ప్రత్యేక ఎన్ ఎస్ ఎస్ క్యాంప్ నిర్వహణలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిపారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైసా అధ్యక్షులు చెరుకూరి…

Read More

పాలకొల్లు వాకర్స్ క్లబ్ కు మూడు అవార్డులు

పాలకొల్లు: నవంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు వాకర్స్ క్లబ్ జిల్లాస్థాయిలో మూడుఅవార్డులు సొంతం చేసుకుంది. క్లబ్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రెటరీ అవార్డులు, సొంతం చేసుకున్నారు.. భీమవరం కాస్మో క్లబ్ లో ఆదివారం జరిగిన వాకర్స్ జిల్లా 201 కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాలు అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి,డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు…

Read More

పశువుల దాణ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని కాపవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం రైతులకు పశువుల దాణ పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 60 మంది రైతులకు సగం ధరకే దాణ అందజేశారు. దాణ50 కేజీలు బస్తా అసలు ధర రూ.1110 లు. నియోజకవర్గ పరిధిలో 110 టన్నుల దాన సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈ దాణ మొత్తం విలువ 24 లక్షల 42…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల ఉచిత పంపిణి.

యమంచిలి: నవంబర్ 29 తెలుగు న్యూస్ పవర్ మండలంలో ఉన్న 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు యుటిఎఫ్ టెక్స్ట్ పేపర్లు ఉచితంగా శనివారం పంపిణీ చేశారు. గత 15 ఏళ్లుగా దాతల సహకారంతో ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్టు యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఏ శ్రీవాణి కె.వి.ఆర్.రామకృష్ణంరాజులు ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ, దిగమర్తి రాంబాబు, రామేశ్వరపు సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు మామిడి శెట్టి…

Read More

పాలకొల్లు పట్టణ డంపింగ్ యార్డ్ నిర్వహణ రాష్ట్రానికి ఆదర్శం కావాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్ ,29 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్ల నిర్వహణ రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి తన సుడిగారి పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు రామయ్య హాలు, ఎడ్ల బజార్ ఉన్న డంపింగ్ యార్డ్ లను మంత్రి పరిశీలించారు. పర్వతాల్లా పేరుకు పోయిన డంపింగ్ యార్డ్ లను మంత్రి అతి కష్టం మీద ఎక్కుతూ దిగుతూ, డంపింగ్ యార్డ్ మెటీరియల్ తరలింపు గురించి…

Read More

మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిర్మల

అభివృద్ధి పనులపై మంత్రి నిమ్మల సమీక్ష పాలకొల్లు:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలకు,నమ్మకానికి అనుగుణంగా అధికారులు, ఏజెన్సీలు పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పట్టణంలో ప్రస్తుతం వివిధ పథకాల ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయం శనివారం ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పార్థసారథి, వివిధ శాఖల అధికారులు,వారి సిబ్బంది,…

Read More

క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం లెక్కింపు.

పాలకొల్లు:నవంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ మొత్తం 32,64,772 రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. భీమవరం డివిజన్ దేవదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డ్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర తదితర ధర్మకర్తలు, సూపరిండెంట్ వాసు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు,…

Read More

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More